Categories: HealthNews

Pregnant Women : నేరేడు పండ్లను… గర్భిణీ స్త్రీలు తిన్నారంటే ఇదే జరుగుతుంది…?

Pregnant Women : ప్రకృతి ప్రసాదించిన పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. ఇది సీజనల్ పండు. ఇది వేసవికాలం చివర్లో,వర్షాకాలం ప్రారంభంలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి మార్కెట్లో ఎంతో ఖరీదైనవీ. పండ్లు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగాను ఉంటాయి. అంతే, రుచి కూడా ఉంటుంది. ఈ నేరేడు పండ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. ఈ నేరేడు పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్,ఫైబర్, మెగ్నీషియం,పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. మరి ఈ నేరేడు పండును గర్భిణీ స్త్రీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా…

Pregnant Women : నేరేడు పండ్లను… గర్భిణీ స్త్రీలు తిన్నారంటే ఇదే జరుగుతుంది…?

Pregnant Women నేరేడు పండు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ నియంత్రణ : ఏడుకొండలు ముఖ్యంగా, డయాబెటిస్ పేషెంట్లు రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించుటకు సహకరిస్తుంది. వీటిలో జంబోలిన్ అనే గ్లైకోసైడ్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడడం : నేరేడు పండులో అధికంగా ఫైబరు ఉండడం చేత, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.

రోగ నిరోధక శక్తి పెంపు: విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

రక్త హీనత నివారణ : ఈ నేరేడు పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కావున, రక్తహీనతతో బాధపడే వారికి ఈ నేరేడు పండు సహకరిస్తుంది.

గుండె ఆరోగ్యం : నేరేడు పండులో పొటాషియం ఉండడం చేత రక్తపోటు నియంత్రించబడుతుంది.అలాగే, గుండె సమస్యలను కూడా తొలగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మ సౌందర్యం : ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం చేత, చర్మాన్ని ఆరోగ్యంగానూ, కాంతివంతంగాను ఉంచుటకు సహకరిస్తుంది.

గర్భిణీ స్త్రీలు నేరేడు పండును తినవచ్చా : సాధారణంగా గర్భిణీ స్త్రీలు నేరేడు పండ్లను మితంగా తీసుకోవచ్చు. వీటిలో పోషకాలు తల్లికి బిడ్డకు మేలు చేస్తాయి ముఖ్యంగా ఐరన్, విటమిన్ సి, గర్భాదారణ సమయంలో చాలా అవసరం. అయితే,ఏ ఆహార పదార్ధమైన అతిగా తినకూడదు. గర్భాధారణ సమయంలో ఏవైనా కొత్త ఆహారాలు తీసుకునే ముందు లేదా ఏదైనా సందేహాలు ఉంటే, మీ వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. కొంతమందికి నేరేడు పండ్లు తింటే, స్వల్పంగా కడుపునొప్పి లేదా అసౌకర్యం కలగవచ్చు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Recent Posts

KTR Responds : ఫస్ట్ టైం కవిత ఇష్యూ పై స్పందించిన కేటీఆర్

KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…

42 minutes ago

New Scheme for Women : డ్వాక్రా మహిళల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…

2 hours ago

AI దెబ్బకు ఒరాకిల్‌లో రోడ్డున పడ్డ 3 వేల మంది ఉద్యోగులు

AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…

3 hours ago

Romance : పబ్లిక్ గా ట్రైన్ లో అందరు చూస్తుండగా ముద్దుల్లో తేలిన జంట

సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…

4 hours ago

Good News : నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం!

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…

5 hours ago

Mobile Offer | కేవలం ₹2,149కే 5G ఫోన్?.. Oppo K13x పై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్

Mobile Offer | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్‌తో మార్కెట్‌ను ఊపేస్తోంది. అత్యాధునిక…

6 hours ago

Ganesh Chaturthi Boosts | గణేష్ చతుర్థి 2025: భక్తి పండుగ మాత్రమే కాదు… రూ. 45,000 కోట్ల వ్యాపారం!

Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…

7 hours ago

Melbourne Airport | మల్లెపూల మాల కోసం భారీ జరిమానా… నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలో ఇబ్బందులు!

Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్‌పోర్ట్‌లో ఊహించ‌ని అనుభవం ఎదురైంది. ఓనం…

8 hours ago