lakshmi parvathi : నందమూరి కుటుంబ సభ్యులపై శాపనార్ధాలు పెట్టిన లక్ష్మీపార్వతి వీడియో..!!

Advertisement
Advertisement

lakshmi parvathi : స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన ముద్రతో వంద రూపాయల నాణెం విడుదల చేయడం జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందకపోవటం పట్ల ఆమె అసహనం చెందారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు కుటుంబ సభ్యులు లాగా చలామణి అవుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కి నేను భార్యను కానా..? ఒకవేళ నేను భార్యను కాకపోతే ఆయనకు ఇల్లీగల్ గా ఉన్నానా..? అతను నన్ను ఇల్లీగల్ గా పెట్టుకున్న యుగపురుషుడేనా మీరే సమాధానం చెప్పండి.. అంటూ మీడియా ముందు ప్రశ్నల వర్షం కురిపించారు.

Advertisement

ఎన్టీఆర్ ప్రాణం తీసిన వాళ్లంతా నాణెం విడుదలకు వెళ్లారు. చివరి రోజుల్లో ఆయనకు తోడుగా ఉన్న తనను మాత్రం పక్కన పెట్టేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భార్య అని మెడలో బోర్డు వేసుకుని తిరగాలా అని ప్రశ్నించారు. పురందేశ్వరి దుర్మార్గురాలని మండిపడ్డారు. ఎన్టీఆర్ కొడుకుల అమాయకులు కోతులు పురందేశ్వరి ఇంకా భువనేశ్వరి ఇద్దరూ దుర్మార్గురాలు. చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి కుట్ర చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో పురందేశ్వరి తిరిగే ప్రతి నియోజకవర్గంలో తాను తిరుగుతానని బిజెపికి ఒక సీటు రాకుండా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు కొడుకులు మరియు కూతుర్లు గురించి ఎన్టీఆర్ ఏమన్నారో మరోసారి ప్రజలకు వివరిస్తానని చెప్పుకొచ్చారు.

Advertisement

lakshmi parvathi : నందమూరి కుటుంబ సభ్యులపై శాపనార్ధాలు పెట్టిన లక్ష్మీపార్వతి వీడియో..!!

ఎన్టీఆర్ కుటుంబం పై అభిమానంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నానని లక్ష్మీపార్వతి అన్నారు. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ అందరిని బయటకు లాగుతానని శపథం చేశారు. తనని చులకన చేస్తే ఎన్టీఆర్ ని చేసినట్టేనని పేర్కొన్నారు. తండ్రిపై కోపంతో పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.

కేంద్ర మంత్రిగా పురందేశ్వరి అవినీతి చేశారని ఆరోపించారు. తనకు జరిగిన అవమానం ఏదో రోజు పురందేశ్వరి కి కూడా జరుగుతుంది. ఆ రోజు కోసం ఈరోజు నుంచే పోరాటం నీ మీద చేస్తాను అంటూ పురందేశ్వరి పై లక్ష్మీపార్వతి శాపనార్థాలు పెట్టారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

16 hours ago

This website uses cookies.