Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా తిరుమల లడ్డూ కల్తీ అంశం పెను సంచలనంగా మారిన నేపథ్యంలో, ఈ పర్యటనలో ఆయన చర్చించబోయే అంశాలపై అందరి దృష్టి నెలకొంది. లడ్డూ కల్తీ వ్యవహారం కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీసింది. పవిత్రమైన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్తలు భక్తుల మనోభావాలను తీవ్రంగా […]