AP Politics : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం పెను తుఫాను సృష్టిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల పవిత్రతను ఏ విధంగా కాలరాశారో ఆధారాలతో సహా బయటపెట్టడంతో, ఇది కూటమి ప్రభుత్వం చేతిలో ఒక శక్తివంతమైన ‘బ్రహ్మాస్త్రం’లా మారింది. కోట్ల మంది […]