Ys Jagan : తిరుమల లడ్డూ Thirupathi Laddu వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ విచారణ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చడంతో, ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన ఆరోపణలు కాస్తా తిరగబడ్డాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర […]