Ys Jagan : బ్రేకింగ్.. చంద్రబాబు సర్కార్‌కు వైఎస్ జగన్ సంచలన సవాల్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్రూప్-1 పరీక్షలు, డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తోన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేస్తూ, గ్రూప్-1 వివాదంతో పాటు డీఎస్సీపై కూడా ఒకేసారి సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందుకు […]

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp