Pawan Kalyan : మాస్టర్ ప్లాన్.. ఏడాది ముందే రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్..!

Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan ముందస్తుగా చేపడుతున్న చర్యలు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పుష్కరాలు ప్రారంభానికి ఇంకా దాదాపు ఏడాది సమయం ఉన్నప్పటికీ, గోదావరి నది పరిశుభ్రత, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు.ఇటీవల రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో గోదావరి నదిలో పడవ ప్రయాణం […]

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి