Ys Jagan : పాడె మోసి.. జగన్ చేతుల మీదుగా ముద్రగడకు చివరి వీడ్కోలు..!

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం Mudragada Padmanabham కు శనివారం ఆయన స్వగ్రామం కిర్లంపూడి Kirlampudi లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. వేలాది మంది అభిమానులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాపు సంఘాల ప్రతినిధులు చివరి చూపు కోసం తరలిరావడంతో గ్రామమంతా విషాద వాతావరణంలో మునిగిపోయింది. ముద్రగడ మరణం రాష్ట్ర రాజకీయాల్లో ఒక యుగానికి ముగింపు పలికిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. […]

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి