Bandi Sanjay : తెలంగాణలో వచ్చే రోజుల్లో బీజేపీని మరింత బలమైన శక్తిగా నిలబెట్టేందుకు ఆ పార్టీ అధిష్ఠానం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. “ఆరు నూరు అయినా ఈసారి తెలంగాణలో కమలం జెండా ఎగరాల్సిందే” అనే లక్ష్యంతో పార్టీ పెద్దలు ముందుకు వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీ నాయకత్వంలో కీలక మార్పులు, నేతల మధ్య సమన్వయం, పార్టీలోకి తిరిగి చేరికలు వంటి అంశాలపై ఫోకస్ పెట్టినట్లు […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి