AP Govt : ఆంధ్రప్రదేశ్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే నగదు రహిత వైద్య సేవలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆరోగ్య శ్రీ పేరుతో ప్రారంభమైన ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు లేకుండా చికిత్స అందించే పథకం.. ఆ తర్వాత పలు మార్పులతో ప్రస్తుతం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా అర్హులైన పేద రోగులకు ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు చెల్లించకుండానే చికిత్స అందుతోంది. అయితే […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి