Pakistan : పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. అదుపుతప్పిన ద్రవ్యోల్బణంతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. ముఖ్యంగా పాక్ ప్రధాన నగరాల్లో ఒకటైన లాహోర్లో ధరల మంట సాధారణ ప్రజల నడుము విరుస్తోంది. కూరగాయల నుంచి మొదలుకొని లీటర్ పెట్రోల్, వంట గ్యాస్ సిలిండర్ల వరకు ఏ ఒక్కటీ సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి దాపురించింది. ఒకవైపు ఆకాశాన్నంటుతున్న ఇంటి అద్దెలు, షాక్ కొడుతున్న కరెంటు బిల్లులు.. మరోవైపు మండిపోతున్న ఆహార పదార్థాల ధరలు.. […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి