PM Modi Bhogapuram Airport : అల్లూరి సీతారామరాజు నడయాడిన పవిత్ర ఉత్తరాంధ్ర గడ్డపై అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేవలం మరో విమానాశ్రయంగా మాత్రమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త రన్వేగా, పరిశ్రమలు మరియు పెట్టుబడులకు శక్తివంతమైన లాంచ్ప్యాడ్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో, ‘స్వర్ణాంధ్ర’ విజన్ను సాకారం […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి