Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని తీసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. ముఖ్యంగా మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందిస్తున్న నేపథ్యంలో ఇంకా తమ కోటాను తీసుకోని లబ్ధిదారులకు ప్రభుత్వం గడువు పొడిగించింది. సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు రేషన్ బియ్యం తీసుకునే అవకాశం ఉంటుందని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులు, […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి