Ysrcp : వామ్మో వద్దు .. ఆ నియోజికవర్గం జోలికి జన్మలో వెళ్ళము అని భయపడుతున్న వైసీపీ..!

Ysrcp  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ‘వై నాట్ 175’ అనే నినాదం ఎంతగా ప్రచారం పొందిందో తెలిసిందే. అదే వ్యూహంలో భాగంగా ‘వై నాట్ కుప్పం’ అనే స్లోగన్‌ను కూడా వైసీపీ నాయకత్వం గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో ఈ నినాదాన్ని ప్రస్తావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే వైసీపీ జెండా ఎగరేస్తామని అప్పట్లో ఆ […]

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp