Vijay Sai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీకి తెరలేవబోతోంది. మాజీ ఎంపీ, మాజీ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను బలంగా వినిపించేందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో వైసీపీలో కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన విజయసాయిరెడ్డి.. […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి