
Ysrcp : వైసీపీకి రాం రాం చెప్పిన చెప్పిన విజయసాయి రెడ్డి.. ఆయన బాధ్యతలు ఎవరికి ?
Ysrcp : గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ andhra pradesh రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. YCP వైసీపీ విజయం సాధిస్తుందని అనుకున్న సమయంలో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలవడం రాజకీయాలపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక వైసీపీ పుంజుకోవాలని అనుకుంటున్న సమయంలో ఒక్కొక్కరు పార్టీ నుండి తప్పుకుంటున్నారు. రీసెంట్గా vijayasai reddy విజయసాయి రెడ్డి.. vijayasai reddy తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం లేదని విజయసాయి రెడ్డి స్పష్టత ఇచ్చారు.
Ysrcp : వైసీపీకి రాం రాం చెప్పిన చెప్పిన విజయసాయి రెడ్డి.. ఆయన బాధ్యతలు ఎవరికి ?
రాజకీయాలకి గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి vijayasai reddy ఎక్కడో హార్టికల్చర్ చేసుకుంటానని ఫోటోలు పెడుతున్నారు. రాజీనామా కూడా ఆమోదం పొందింది కాబట్టి ఢిల్లీలో కనిపించే చాన్స్ లేదు. ఇప్పుడు ఆ బాధ్యతలను పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి తీసుకున్నట్లుగా చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం పార్లమెంట్ సమావేశానికి ముందు ఆనవాయితీగా కేంద్రం నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్ కు వైసీపీ తరుపన మిథున్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో తాను ఏపీ కి రావాల్సినవి ఇవ్వాలని కోరానని పోలవరం గురించి ప్రస్తావించానన్నారు. నిజానికి గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత గెలిచిన నలుగురు లోక్ సభ ఎంపీలు… మిగిలిన రాజ్యసభ ఎంపీలకు నాయకుడిగా YV Subba reddy వైవీ సుబ్బారెడ్డిని ప్రకటించారు. మరోవైపు Pilli subhash chandra bose పుల్లి సుభాష్ చంద్రబోస్కి అప్పగించినట్టు కూడా టాక్ నడుస్తుంది.
సాయిరెడ్డి రాజ్యసభ వైసీపీ పక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని పార్టీకి చెందిన సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసున్నట్టు తెలుస్తుంది. సాయిరెడ్డి నిర్ణయం తరువాత వైసీపీ రాజ్యసభ సభ్యులు మరి కొందరు పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది. కానీ, ఆ ఎంపీలు తాము పార్టీ మారటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక, అసెంబ్లీ సమావేశాలు.. జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు.కాగా, సాయిరెడ్డి పార్టీకి ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల లో పార్టీ ప్రతినిధిగా పని చేసారు. జగన్ కు ఢిల్లీలో కీలకంగా మారారు. కానీ, సాయిరెడ్డి తాజా నిర్ణయం తో ఇప్పుడు Ys Jagan జగన్ కీలక నిర్ణయం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
This website uses cookies.