Today Gold Price : బంగారం ధరలను యుద్ధం ఆపలేకపోతుంది..!
Today Gold Price : దేశంలో బంగారం మరియు వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.99,350 ఉండగా, శనివారం నాటికి అది రూ.550 పెరిగి రూ.99,900కి చేరుకుంది. ఇదే విధంగా వెండి కూడా కిలోకు రూ.566 పెరిగి రూ.98,798కి చేరింది. ఒక దశలో లక్ష రూపాయలు దాటి దూసుకెళ్లిన బంగారం ధరలు కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పట్టినా, మళ్లీ పెరుగుదల నమోదవుతుండటం వినియోగదారులను కాస్త గందరగోళానికి గురి చేస్తోంది.
Today Gold Price : బంగారం ధరలను యుద్ధం ఆపలేకపోతుంది..!
బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా – చైనా మధ్య వాణిజ్య చర్చలు, డాలర్ బలపడటం వంటి అంశాలను నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ట్రాయ్ ఔన్స్కు 3300 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి, ఇది గత గరిష్ట స్థాయితో పోలిస్తే 200 డాలర్ల తక్కువ. పసిడి డిమాండ్ కూడా కొంత మేర తగ్గినట్టు తెలుస్తోంది. దీనివల్ల బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో బంగారం ఆభరణాల కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది ఒక మంచి అవకాశం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు ఇప్పటికీ రికార్డ్ స్థాయికి దగ్గరగానే ఉండటం వల్ల, కొనుగోలులో జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడకూడదని, నకిలీ బంగారం నుండి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక బంగారం భవిష్యత్తులో పెరుగుతుందా, తగ్గుతుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా, అమెరికా-చైనా ట్రేడ్ వర్షన్ తగ్గినట్లయితే మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.