వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని తమ సర్కారు రైతు సంక్షేమం కోసమే కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం ఆయన జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలోనే మంత్రి కన్నబాబు పలు రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు.
రైతులకు వ్యవసాయంలో అవసరమయ్యే ఎరువులు, మందులు ఇతర వాడకాల గురించి అధికారులు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా ఆధునిక పద్ధతుల్లోనూ వ్యవసాయం చేయడం వైపు మొగ్గు చూపాలని మంత్రి కోరారు. వినూత్నమైన పద్ధతుల ద్వారా దిగుబడి పెరిగే చాన్స్ ఉందని తెలిపారు. రైతు సంక్షేమం వైసీపీ ప్రభుత్వ ప్రయారిటీ అని పేర్కొన్నారు. మంత్రి కురసాల కన్నబాబు వెంట అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.