
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని తమ సర్కారు రైతు సంక్షేమం కోసమే కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం ఆయన జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలోనే మంత్రి కన్నబాబు పలు రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు.
రైతులకు వ్యవసాయంలో అవసరమయ్యే ఎరువులు, మందులు ఇతర వాడకాల గురించి అధికారులు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా ఆధునిక పద్ధతుల్లోనూ వ్యవసాయం చేయడం వైపు మొగ్గు చూపాలని మంత్రి కోరారు. వినూత్నమైన పద్ధతుల ద్వారా దిగుబడి పెరిగే చాన్స్ ఉందని తెలిపారు. రైతు సంక్షేమం వైసీపీ ప్రభుత్వ ప్రయారిటీ అని పేర్కొన్నారు. మంత్రి కురసాల కన్నబాబు వెంట అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.