వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని తమ సర్కారు రైతు సంక్షేమం కోసమే కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం ఆయన జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలోనే మంత్రి కన్నబాబు పలు రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు.
రైతులకు వ్యవసాయంలో అవసరమయ్యే ఎరువులు, మందులు ఇతర వాడకాల గురించి అధికారులు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా ఆధునిక పద్ధతుల్లోనూ వ్యవసాయం చేయడం వైపు మొగ్గు చూపాలని మంత్రి కోరారు. వినూత్నమైన పద్ధతుల ద్వారా దిగుబడి పెరిగే చాన్స్ ఉందని తెలిపారు. రైతు సంక్షేమం వైసీపీ ప్రభుత్వ ప్రయారిటీ అని పేర్కొన్నారు. మంత్రి కురసాల కన్నబాబు వెంట అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
This website uses cookies.