jabardasth new Anchor Sowmya Rao gets full freedom no conditions
Anchor Sowmya Rao : జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య తెలుసు కదా. తనేంటో, తన రేంజ్ ఎంటో అందరికీ ఇప్పుడు అర్థం అయింది. ముందు తనను చూసి జబర్దస్త్ లో ఇమడగలుగుతుందా అని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ.. తను జబర్దస్త్ లోకి రావడంతోనే ఒక్కసారిగా తనకు క్రేజ్ వచ్చేసింది. నిజానికి తను ఒక యాంకర్ గా సూపర్ సక్సెస్ అయిపోయింది. తను సీరియల్ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత యాంకర్ గా జబర్దస్త్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా క్రేజ్ పెంచుకుంది.
ఇక.. జబర్దస్త్ షో గురించి చెప్పుకోవాలంటే.. షో ప్రారంభమై పదేళ్లు దాటినా ఇప్పటికీ ఆ షో నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఆ షో అంతలా జనాలకు ఎక్కేసింది. చాలామంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది. చాలామంది జబర్దస్త్ స్టేజ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద సెలబ్రిటీలు అయ్యారు. చాలామంది యువతుల లైఫ్ ను సెటిల్ చేసింది. యాంకర్ల జీవితాల లైఫ్ కూడా సెటిల్ అయింది. అందులో యాంకర్ అనసూయ నుంచి యాంకర్ రష్మీ కూడా ఉన్నారు.
jabardasth new Anchor Sowmya Rao gets full freedom no conditions
జబర్దస్త్ షో ప్రారంభానికి ముందు యాంకర్లు కొన్ని స్టెప్పులు వేయాలి తెలుసు కదా. ఏ పాటకు డ్యాన్స్ వేయాలి.. ఎలాంటి స్టెప్పులు వేయాలి, కాస్ట్యూమ్ ఏంటి అనేది మొత్తం మల్లెమాల యాజమాన్యమే చూసుకుంటుంది. అనసూయ, రష్మీ విషయంలోనూ మల్లెమాల అలాగే చేసిందట. కానీ.. కొత్త యాంకర్ సౌమ్య విషయంలో మాత్రం అలా వ్యవహరించడం లేదని తెలుస్తోంది. తను ఏ పాటకు డ్యాన్స్ వేయాలి.. ఎలాంటి స్టెప్స్ వేయాలి. ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి.. అన్నీ తనకే ఫ్రీడమ్ ఇచ్చేశారట. అనసూయ, రష్మీ ఏం తప్పు చేశారు.. సౌమ్య అంతగా అట్రాక్ట్ చేసిందేంటి.. అంటూ నెటిజన్లు మల్లెమాలపై ఫైర్ అవుతున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.