JR NTR : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఆస్కార్ అవార్డ్ వచ్చాక తన రేంజ్ అమాంతం పెరిగింది. నటనపరంగా తారక్ ని మించినవారు ఎవరు లేరు అని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో తారక్ రేంజ్ మామూలుగా లేదు. ఇప్పుడు ట్విట్టర్ లో 2.5 కోట్ల మెన్షన్ తో సంచలనం సృష్టించాడు. ఒక స్టార్ హీరో రేంజ్ ఎలివేట్ చేసే గ్రాఫ్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి లేని అత్యున్నత గ్రాఫ్ ఎన్టీఆర్ కి సొంతం. ఇటీవల ఆస్కార్, గోల్డెన్ గ్లోబల్ ప్రచారంతో అతడిని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగింది.
కొన్ని వరుస ప్రాజెక్టులతో అతను సామాజిక మాధ్యమాలలో గొప్ప చర్చగా మారాడు. ప్రస్తుతం తారక్ వరుసగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పని చేసే ముందు రెండు పాన్ ఇండియా సినిమాకు ఒకే చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ వార్ 2 ‘ కూడా ఉంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివతో ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమాలో చేస్తున్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఇప్పటికి ట్విట్టర్ లో రికార్డ్ స్థాయిలో మెన్షన్స్ ని సాధించాడు. పాన్ ఇండియా స్థాయిలో తారక్ కు విపరీతంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇకపై తారక్ బన్నీ, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్లకి పోటీగా నిలవనున్నాడు. ఇకపై టాలీవుడ్ బాద్షా గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలుస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.