Mahesh Babu : ఏంటి.. మహేష్ 29వ సినిమా కోసం రాజమౌళి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదా..?
Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. చివరిగా గుంటూరు కారం సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు తం రాజమౌళి సినిమా కోసం చాల కష్టపడుతున్నాడు. మహేష్ ని స్క్రీన్ మీద ఇప్పట్లో చూసే అవకాశం లేదని ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ కావడంతో రాజమౌళి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే దాదాపు మూడేళ్లపాటు చిత్రీకరణ ఉంటుంది. మరి ఇప్పుడు మహేష్ సినిమా కోసం ఎన్నేళ్లుటైం తీసుకుంటాడా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు. ఎంత లేదన్న రాజమౌళి ఒక సినిమా తీయాలంటే.. కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు సమయం పడుతుంది కాబట్టి మహేష్-రాజమౌళి సినిమాకి కనీసం నాలుగు సంవత్సరాలు ఉంటుందని అంటున్నారు
ఇక ఇదిలా ఉంటే మహేష్ 29వ సినిమా కోసం మహేష్ బాబు తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్లతో రాజమౌళి- మహేశ్ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుండగా,మహేష్ బాబు ఈ సినిమా కోసం ఎంత ఖర్చు కానుందనే ప్రచారం జరుగుతుంది. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న SSMB 29 కోసం జక్కన్న ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని, దానికి బదులుగా రాజమౌళి సినిమాలలో లాభాలు తీసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. తెలుగు సినిమా స్థాయిని కూడా ప్రపంచ స్థాయి లో నిలబెట్టిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ తో సినిమా చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమా కోసం ఫిక్స్డ్ రెమ్యునరేషన్కి బదులుగా సినిమా లాభాల్లో రాజమౌళి వాటా తీసుకోనున్నారని టాక్ వినిస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా వరల్డ్ మూవీ కాబట్టి థియేటర్, ఓటీటీ, శాటిలైట్స్ రైట్స్ అంటూ కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. అందుకే చిత్రంలో నటించే నటీనటల కన్నా కూడా రాజమౌళికి ఎక్కువ రెమ్యునరేషన్ దక్కనుందని టాక్. మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం భారీగా పారీతోషికం అందిపుచ్చుకోనున్నాడని సమాచారం అందుతుంది. చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్బాస్…
This website uses cookies.