Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. చివరిగా గుంటూరు కారం సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు తం రాజమౌళి సినిమా కోసం చాల కష్టపడుతున్నాడు. మహేష్ ని స్క్రీన్ మీద ఇప్పట్లో చూసే అవకాశం లేదని ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ కావడంతో రాజమౌళి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే దాదాపు మూడేళ్లపాటు చిత్రీకరణ ఉంటుంది. మరి ఇప్పుడు మహేష్ సినిమా కోసం ఎన్నేళ్లుటైం తీసుకుంటాడా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు. ఎంత లేదన్న రాజమౌళి ఒక సినిమా తీయాలంటే.. కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు సమయం పడుతుంది కాబట్టి మహేష్-రాజమౌళి సినిమాకి కనీసం నాలుగు సంవత్సరాలు ఉంటుందని అంటున్నారు
ఇక ఇదిలా ఉంటే మహేష్ 29వ సినిమా కోసం మహేష్ బాబు తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్లతో రాజమౌళి- మహేశ్ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుండగా,మహేష్ బాబు ఈ సినిమా కోసం ఎంత ఖర్చు కానుందనే ప్రచారం జరుగుతుంది. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న SSMB 29 కోసం జక్కన్న ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని, దానికి బదులుగా రాజమౌళి సినిమాలలో లాభాలు తీసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. తెలుగు సినిమా స్థాయిని కూడా ప్రపంచ స్థాయి లో నిలబెట్టిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ తో సినిమా చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమా కోసం ఫిక్స్డ్ రెమ్యునరేషన్కి బదులుగా సినిమా లాభాల్లో రాజమౌళి వాటా తీసుకోనున్నారని టాక్ వినిస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా వరల్డ్ మూవీ కాబట్టి థియేటర్, ఓటీటీ, శాటిలైట్స్ రైట్స్ అంటూ కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. అందుకే చిత్రంలో నటించే నటీనటల కన్నా కూడా రాజమౌళికి ఎక్కువ రెమ్యునరేషన్ దక్కనుందని టాక్. మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం భారీగా పారీతోషికం అందిపుచ్చుకోనున్నాడని సమాచారం అందుతుంది. చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.