niharika gets trolled by netizens
Niharika : మెగా బ్రదర్ ముద్దులు కూతురు నిహారిక ఇటీవలి కాలంలో ఎక్కువగా విమర్శల పాలవుతుంది. హైదరాబాద్లోని పుడింగ్ అండ్ మింగ్ పబ్లో పోలీసులు దర్యాప్తు చేసిన సమయంలో నిహారిక ఉండడంతో ఆ అంశం రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో నిహారికపై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అయితే పబ్ రైడ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయింది. తనకు సంబంధించిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా తలకిందకు దించుతూ… నవ్వుతున్న ఫోటోను నిహారిక షేర్ చేసింది. ఇందులో నిహారిక ముసలావిడ మాదిరిగానే కనిపిస్తుంది. దీంతో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.
నిహారిక మాత్రం అవేమి పట్టించుకోవడం లేదు. ఫెయిల్యూర్ సాకు చూపి నిహారిక కు త్వరత్వరగా వివాహం చేసేశారు. ఆమె మాత్రం హీరోయిన్ గా ఎదగాలని ఆశపడ్డారు. ఒక మనసు చిత్రంలో నిహారిక వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో నటించారు. ఇవేమీ ఆశించిన విజయం సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లు అందుకోలేకపోయాయి. 2020 డిసెంబర్ లో నిహారిక వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమె వివాహం ఘనంగా నిర్వహించారు. పెళ్ళైనా హీరోయిన్ గా ఎదగాలనే ఆమె కోరిక చావలేదు.
niharika gets trolled by netizens
భర్త, అత్తింటివారి అనుమతితో నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం నిహారిక ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నట్లు సమాచారం. అనసూయ కూడా ఈ సిరీస్లో కీలక రోల్ చేస్తున్నారు. ఇది ప్రకటించి చాలా కాలం అవుతున్నా మరో అప్డేట్ లేదు. ఇక నిహారికకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఓ బ్యానర్ ఉంది.ఈ బ్యానర్ లో ఆమె కొన్ని వెబ్ సిరీస్లు నిర్మించడం జరిగింది. తాజాగా ఆమె మరికొన్ని చిత్రాలు, సిరీస్లు తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారు. నటిగా ఎదగాలి అనేది ఆమె అసలు కోరిక. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు దాని కోసం ఎంతో కృషి చేస్తుంది.
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…
Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…
Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…
Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో శనివారం…
I Phone 17 | టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. 'ఆ డ్రాపింగ్' (Awe…
e Aadhaar App | భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డులో చిన్న చిన్న…
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. తొలి దశలో…
This website uses cookies.