Samantha : స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన సమంత .. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత తెగ వార్తలలో నిలుస్తుంది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అది న్యూసే, పెట్టకపోయిన న్యూసే. సమంత మొన్నటి వరకు వార్తల్లో పేరుగా, బ్రేకింగ్ న్యూస్గా నిలుస్తూ వస్తోంది. ఆమె చేసే కామెంట్లు, పోస్ట్ లు సంచలనంగా మారిన విషయంతెలిసిందే. తనచూట్టూ వివాదాలు పెరిగిపోతున్నాయి. ఏం మాట్లాడినా, ఎలాంటి పోస్ట్ పెట్టినా, అది వివాదంగా, చర్చల్లో పాయింట్ గా మారుతుంది. దీంతో సమంత ఏకంగా సోషల్ మీడియాకే దూరంగా ఉంటోంది. తాను రూ. 250 కోట్ల భరణం తీసుకుందని వచ్చిన ఆరోపణల మీద పదే పదే క్లారిటీ ఇస్తూ వచ్చింది. చివరకు సమంత ఈ విషయం మీద కాఫీ విత్ కరణ్ షోలోనూ క్లారిటీ ఇచ్చింది.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత గత 25 రోజులుగా సైలెంట్ అయింది. సమంత ఇన్ స్టా స్టోరీలో ఎప్పుడూ ఏదో ఒక విషయం చెబుతూనే ఉంటుంది. సాధన సింగ్, ప్రీతమ్, సాకీ దుస్తులు, హష్, సాషా పెట్స్, సెట్స్లో తాను చేసే అల్లరి ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. కనీసం సెలెబ్రిటీల బర్త్ డేకు విషెస్ చెబుతూ పోస్టులు వేస్తుంటుంది. కానీ గత కొన్ని వారాలుగా సమంత సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది. సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి కారణం బాలీవుడ్ హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బడా హీరో సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండమని సలహా ఇచ్చాడని ఓ వార్త గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కాకుండా మరో కారణం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఆమె తన గర్భసంచిని తీయించేసుకుందట. ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి కి ఫోర్స్ చేస్తున్న కారణంగా.. తన జీవితకాలం అమ్మ అనే పదానికి దూరం అవ్వాలని చెప్పి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది .అందుకే సమంత కొన్ని రోజులుగా చాలా సైలెంట్గా ఉంటుదని ప్రచారాలు చేస్తున్నారు. సమంత వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగానే ఉంది. తెలుగులో ఆమె `యశోద`, `శాకుంతలం`, `ఖుషి` చిత్రాలు చేస్తుంది. ఈమూడు పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. దీంతోపాటు హిందీలో ఆయుష్మాన్ ఖురానా, అక్షయ్ కుమార్, తాప్సీ ప్రొడక్షన్లో సినిమాలకు కమిట్ అయినట్టు సమాచారం. అలాగే ఓ ఇంటర్నేషనల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.