Categories: HealthNews

Dry Fish : ఎండు చేపలను తింటున్నారా..! ఈ సమస్యలు ఉన్నవారికి డేంజర్…!

Advertisement
Advertisement

dry fish : చాలామంది చేపను ఇష్టంగా తింటారు. మరికొందరికి అయితే ఎండు చేపల fish వాసన అంటేనే పడదు. అయితే పచ్చి చేపలను తినే వారు కూడా ఎండు చేపలను తినడానికి పెద్దగా ఇష్టపడరు. ఎండు చేపలు fish అందరికీ ఒకేలా పని చేయవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి వారు ఎండు చేపలను ఎవరు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… ఎండు చేపలను అధిక రక్తపోటుతో బాధపడేవారు అసలు తినకూడదు. ఎందుకంటే ఎండు చేపలలో సోడియం అధిక మోతాదులో ఉంటుంది. దీనివల్ల రక్తపోటును మరింత పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా వీటిని తినడం వలన గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యలతో బాధపడేవారు రెండు చేపలు తినడం వలన కిడ్నీల వడబోత సామర్థ్యం పై నెగిటివ్ ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు ఎండు చేపలను తినకపోవడం మంచిది.

Advertisement

Dry Fish : ఎండు చేపలను తింటున్నారా..! ఈ సమస్యలు ఉన్నవారికి డేంజర్…!

షుగర్ సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలకు చాలా దూరంగా ఉండాలి. ఈ సమస్యతో బాధపడేవారు ఎండు చేపలను తినడం వలన రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో గుండె సంబంధం సమస్యలు ఏర్పడతాయి. ఇది కొవ్వు సమస్యలను పెంచుతుంది.శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరియు తరచూ దగ్గు , జలుబు , ఫ్లూ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎండు చేపలను తినకూడదు. వీటిని తిన్నట్లయితే ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. మరికొందరికి అయితే ఎండు చేపలు తింటే ఎలర్జీ వంటి సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా దురదలు, దద్దుర్లు వంటి సమస్యలు ఏర్పడతాయి.

Advertisement

ఎండు చేపలను సైనస్ , అస్తమా వంటి శ్వాస కోస సమస్యలు ఉన్నవారు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ చేపలను తీసుకున్నట్లయితే వారి సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఎండు చేపలను చిన్న పిల్లలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి అనారోగ్య సమస్యకు దారి తీస్తాయి.ముఖ్యంగా ఎండు చేపల్లో తినేటప్పుడు పెరుగు, మజ్జిగ మరియు ఆకుకూరలు వంటి ఆహారాలను తీసుకోకూడదు. ఎందుకంటే ఇది శరీరానికి హాని కలిగిస్తాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే తలకు నూనె రాసుకుని స్నానం చేసిన రోజు ఎండు చేపలను తినకూడదు. అల్సర్ సమస్యతో బాధపడేవారు ఎండు చేపలను తిన్నట్లయితే ఆ సమస్య మరింత పెరుగుతుంది.

Advertisement

Recent Posts

Coal India Recruitment : 434 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, రేపే ఆఖ‌రు

Coal India Recruitment : కోల్ ఇండియా లిమిటెడ్ Coal India Limited (CIL) కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్, ఫైనాన్స్,…

3 minutes ago

T-Fiber Project : తెలంగాణలో డిజిటల్ విప్లవం.. 9.3 మిలియన్ల కుటుంబాలకు ఇంటర్నెట్

T-Fiber Project : తెలంగాణ ప్రభుత్వం Telangana Government తన ప్రతిష్టాత్మకమైన టి-ఫైబర్ ప్రాజెక్ట్ T-Fiber Project కింద రాష్ట్రవ్యాప్తంగా…

1 hour ago

Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌.. SC/ST అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు

Vallabhaneni Vamsi : మాజీ శాసన మండలి సభ్యుడు (MLC) మరియు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP)…

2 hours ago

Tamarind : శీతాకాలంలో చింతపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు…!

Tamarind : చింతపండు అంటేనే చిన్నటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చింతపండునీ తిని ఉంటారు కదా.. చింతపండు…

3 hours ago

Loan EMI : లోన్‌ EMI క‌ట్ట‌లేనివారికి గుడ్ న్యూస్‌.. ఏ బ్యాంకైనా స‌రే..!

Loan EMI : నేటి కాలంలో ప్రజలు రుణాల ద్వారా తమ ఆర్థిక కలలను చాలా వరకు సాకారం చేసుకుంటున్నారు.…

4 hours ago

Coriander : కొత్తిమీరతో కోటి లాభాలు.. ఖాళీ కడుపుతో తాగితే జరుగుతుందో తెలుసా…!

Coriander : మనం కొత్తిమీరను ప్రతిరోజు ఏదో ఒక వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కొంతమంది మాత్రం దానిని తినేందుకు…

5 hours ago

Rythu Bharosa : గుడ్‌న్యూస్‌.. రైతుల‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు..!

Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం 'రైతు భరోసా' rythu bharosa పథకం కింద మూడవ దశలో భాగంగా 3…

6 hours ago

SSC : SSC GD కానిస్టేబుల్ పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల

SSC : సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSF, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మన్ (GD), మరియు నార్కోటిక్స్ కంట్రోల్…

7 hours ago