Ragi : ఇవి చిరుధాన్యం కాదు.. షుగర్ వ్యాధికి ఒక దివ్య ఔషధం...! ఈ విధంగా వినియోగిస్తే అనారోగ్య సమస్య ఉండదు...
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక చిరుధాన్యం రాగులు. పోషకాహార నిపుణులు చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోమని చెబుతున్నారు. అందులో రాగులు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వలన పుష్కలమైన ప్రయోజనాలు పొందుతారని అంటున్నారు. ఈ రాగుల్లో ఎన్నో లాభాలు కలిగించే పోషకాలు ఉన్నాయి. ఈ రాగుల్ని తినడం వల్ల ఎముకలు, జుట్టు, చర్మం, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. అలాగే ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. వీటిని మనము బ్రేక్ఫాస్ట్ సమయంలో తింటే రోజంతటికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఇంకా మరెన్నో ఆనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు.
Ragi : ఇవి చిరుధాన్యం కాదు.. షుగర్ వ్యాధికి ఒక దివ్య ఔషధం…! ఈ విధంగా వినియోగిస్తే అనారోగ్య సమస్య ఉండదు…
ఈ రాగులలో b1,b2,b6 మరియు kవిటమిన్లు,క్యాల్షియం,ఐరన్, పొలేట్, మాంగనీస్, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. రాగుల్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఇలా చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. రాగుల్లో ఉన్న పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ రాగులలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నాగుల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం తీరుతుంది. ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. ఈ రాగులు ఎక్కువగా ప్రోటీన్లు ఉండడంవల్ల వ్యాయామాలు చేసే వారికి చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రాగుల్ని తినటం వలన కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో రాగులు సమర్ధంగా పనిచేస్తాయి. గుండె సంబంధించిన వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువగా ఉండి.. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉండేలా చేస్తాయి. కావున డయాబెటిస్ వారికి రాగులు ఒక వరమని అంటున్నారు.
రక్తహీనతతో బాధపడే వారికి ఇది ఒక మంచి ఆహారం. రక్తం వృద్ధి చెందుతుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రావు. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు రాగుల్ని క్రమం తప్పకుండా తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి అని చెబుతున్నారు. రాగులతో తయారు చేసిన రొట్టెలు ఎముకల సాంద్రతను పెంచి, అది బలంగా మారటానికి దోహదపడతాయి. కొందరు రాగులని జావలాగా చేసుకొని తా వుతారు. రాగుల్లో ఉండే పోషకాలు, ప్రోటీన్లు, ఏ, బి,సి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దీంతో జీర్ణ శక్తి పెరుగుతుంది. రాగులను జావగా తాగడానికి ఇష్టపడని వారు, రాగులతో ఇడ్లీలు, దోశలు లాగా వేసుకుని కూడా తినవచ్చు. రాగులతో అంబలిని చేసుకొని తింటారు. ఈ రాగులతో పాటు జొన్నలు కూడా కలిపి తింటే ఇంకా చాలా మంచిది. షుగర్ వ్యాధి పూర్తిగా అరికట్టవచ్చు. తాగులను వివిధ రకాలుగా వినియోగించి రోగాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.