
Women : 30 ఏళ్లు మహిళలు ఈ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి... కొన్ని జబ్బుల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు...!
Women : ప్రస్తుతం చాలామంది ఎన్నో ప్రమాదకర వ్యాధుల భార్యని పడడం మనం చూస్తూనే ఉన్నాము.. ఈ ప్రాణాంతక వ్యాధులు తో కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇలాంటి వాటిని ముందే గుర్తించాలి. అంటే 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఇలాంటి పరీక్షలు చేయించుకున్నట్లైతే గుండెజబ్బు, క్యాన్సర్ తో సహా కొన్ని రకాల వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు.. అలాగే ఈ విధంగా టెస్ట్ చేయించుకోవడం వలన ఏదైనా ప్రమాదకరమైన జబ్బు లక్షణాలు కనిపిస్తే ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు.. అయితే 30 సంవత్సరాలు దాటిన స్త్రీలు ఎటువంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.
ఇప్పుడు చాలామంది తమ ఆరోగ్యాన్ని విమర్శిస్తున్నారు. ప్రధానంగా పనిచేసే మహిళలు పై ఒత్తిడి ఎక్కువగా పడుతూ ఉంది. ఇంటి నుంచి ఆఫీస్ వరకు ప్రతిదానికి బాధ్యత పురుషులకంటే స్త్రీలపై ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో స్త్రీ తన ఆరోగ్యాన్ని తాను సరిగ్గా పట్టించుకోలేక పోతుంది.. ఈ చిన్న చిన్న జాగ్రత్తలే అనేక పెద్ద ప్రమాదాలను కలిగిస్తున్నాయి.. అయితే ఇలాంటివి ముందే తెలుసుకోవడం కోసం 30 ఏళ్లు దాటిన మహిళలు కొన్ని పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యం పనులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష: జీవనశరీలో ఆహారపు మార్పులు కారణంగా గుండె జబ్బులు కూడా అధికమవుతున్నాయి. కావున లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తప్పకుండా చేయించుకొని ఈ పరీక్ష సహాయంతో హైపర్ పోలీస్ లాంటి ప్రమాదకరమైన సమస్యలు సకాలంలో తెలుసుకోవచ్చు.
థైరాయిడ్ టెస్ట్: థైరాయిడ్ రోగులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది మహిళలు 30 సంవత్సరాల దాటిన తర్వాత థైరాయిడ్ పరిచే కంపల్సరిగా చేయించుకోవాలి. థైరాయిడ్ లక్షణాలు ఫార్మాలలో మార్పులు బరువు పెరగడం, క్రమ రహిత పీరియడ్స్ లాంటి సమస్యలను కలిగి ఉంటాయి.
సి బి సి టెస్ట్: కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే సి బి సి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ పరీక్ష సాయంతో శరీరంలో ఇన్ఫెక్షన్ హిమోగ్లోపిన్ రక్తహీనత అనేక ఇతర వ్యాధులను కనుక్కోవచ్చు.
షుగర్ వ్యాధి: షుగర్ వ్యాధి కూడా వేగంగా అధికమవుతుంది. భారత దేశంలో 80 లక్షల మందిపైగా మహిళలు బ్లడ్ షుగర్ తో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితులు Hba1c బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ను పరీక్షించుకోవాలి.
క్యాన్సర్ టెస్ట్: 30 సంవత్సరాల వచ్చిన మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ టెస్టులు తప్పకుండా చేయించుకోవాలి. క్యాన్సర్ మొదటి దశలో బయటపడదు. కనుక మహిళలు తప్పనిసరిగా బి.ఆర్.సి.ఏ జన్యు పరీక్ష హెచ్ పి వి పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి..
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
This website uses cookies.