Categories: andhra pradeshNews

YCP: నకిలీ మద్యం మరణాలు..ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసీంది: వైసీపీ ఆగ్రహం

Advertisement
Published by
Advertisement

YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మణికుమార్, పుష్పరాజ్ అనే యువకులు నిన్న సాయంత్రం మద్యం సేవించిన అనంతరం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారని వైసీపీ పేర్కొంది. పరిస్థితి విషమించడంతో వారిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలువలేకపోయాయని విమర్శించింది. ఈ ఘటనను నకిలీ ఎక్స్‌పైర్ అయిన మద్యం వల్ల జరిగిన విషాదంగా వైసీపీ అభివర్ణించింది.

Advertisement

YCP: నకిలీ మద్యం మరణాలు..ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసీంది: వైసీపీ ఆగ్రహం

YCP : ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం..బాధ్యత తీసుకుంటారా?

ఈ ఘటనపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మరణాలకు బాధ్యత వహిస్తారా అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సూటిగా ప్రశ్నించింది. రాష్ట్రంలో మద్యం నియంత్రణ పూర్తిగా విఫలమైందని ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పాలన సాగుతోందని వైసీపీ మండిపడింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన యువకులు భవిష్యత్తు కలలతో జీవిస్తున్న సమయంలో నకిలీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయని అయినా పాలకులు పాఠాలు నేర్చుకోవడం లేదని విమర్శలు గుప్పించింది.

Advertisement

YCP : టీడీపీ లిక్కర్ సిండికేట్ ఆరోపణలు

నకిలీ మద్యం అమ్మకాల వెనుక టీడీపీకి చెందిన లిక్కర్ సిండికేట్ ఉందని వైసీపీ ఆరోపించింది. ఎక్స్‌పైర్ అయిన మద్యం, నకిలీ మద్యం ప్రజలకు విక్రయిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇటువంటి విషాదాలు జరుగుతున్నాయని తెలిపింది. నాణ్యత లేని మద్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం కళ్లుమూసుకుని ఉందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. నకిలీ మద్యం తయారీ, విక్రయాల వెనుక ఉన్న పెద్దల్ని బయటకు తీసుకురావాలని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరింది. ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అది విఫలమైతే పాలకులు సమాధానం చెప్పాల్సిందేనని వైసీపీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మద్యం పాలసీపై తిరిగి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని లేదంటే మరిన్ని ప్రాణనష్టాలు తప్పవని హెచ్చరించింది.

 

Advertisement
Suma Ch

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Recent Posts

LPG వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్..!

LPG  : దేశవ్యాప్తంగా కోట్లాది ఎల్పీజీ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. వంటగ్యాస్ సేవలను మరింత…

35 minutes ago

TGPSC Jobs : నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. టీజీపీఎస్సీ భారీ జాబ్ నోటిఫికేషన్లు.. 290 ఇంజినీర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..!

TGPSC Jobs : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని…

1 hour ago

OnePlus Nord 2T : ప్రీమియం ఫీచర్లతో మిడ్‌రేంజ్ మార్కెట్‌లో దుమ్మురేపిన స్మార్ట్‌ఫోన్

OnePlus Nord 2T  : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో OnePlus బ్రాండ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను సరసమైన ధరలో…

2 hours ago

Farming Success Story : ఒక్క గుడ్డు రూ.800.. రాజహంస పెంపకంతో రైతులకు లక్షల్లో ఆదాయం..!

Farming Success Story : వ్యవసాయంలో సంప్రదాయ పంటలతో పాటు అనుబంధ రంగాలపై దృష్టి పెట్టే రైతుల సంఖ్య రోజురోజుకూ…

3 hours ago

Peddi Ticket Price Hike : ‘పెద్ది’కి గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు పెంపు, ప్రీమియర్ షోలకు ఓకే..!

Peddi Ticket Price Hike  : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana…

3 hours ago

Healthy Masala Milk : ఎండాకాలం రోజూ ఒక గ్లాస్ ఇది తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు..!

Healthy Masala Milk : ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లలు, యువత, వృద్ధులు పోషకాహారాన్ని…

4 hours ago

Banana vs Dates : అరటిపండా Vs ఖర్జూర.. ఉదయాన్నే ఏ పండు తింటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం?

Banana vs Dates : ఉదయం లేచిన వెంటనే మనం తీసుకునే ఆహారం రోజంతా శరీర పనితీరుపై ప్రభావం చూపుతుంది.…

5 hours ago

Venu Swamy : ఆ స్టార్స్ కు ప్రాణ‌గండం.. మరోసారి సెలబ్రిటీల జాతకాలపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు

Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…

13 hours ago

Peddi Movie 1st Day Box Office : పెద్ది మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఎలా ఉండొచ్చు..?

Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…

14 hours ago

Pawan Kalyan : తెలంగాణ మీ అయ్యా జాగీరా.. పవన్ కళ్యాణ్ ఫైర్..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…

15 hours ago

Peddi Movie Review : రామ్ చరణ్ పెద్ది మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్..!

Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan  ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…

15 hours ago

Boduppal : తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : బోడుప్పల్‌ సింగిరెడ్డి పద్మారెడ్డి

Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…

17 hours ago