MLA Kethireddy : ధర్మవరం నియోజకవర్గంలో బ్యాంకులో 75 లక్షల ఫ్రాడ్ బయటపడింది. పొదుపు సంఘాల పేరుతో మహిళల దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేసి వడయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రంగంలోకి దిగి.. బ్యాంకు సిబ్బందితో మాట్లాడటం జరిగింది. బ్యాంక్ అధికారులను పలు ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే మహిళల దగ్గర నుండి ఏ వ్యక్తి అయితే డబ్బులు కలెక్ట్ చేసి పరారీ అయ్యాడో.. అతని భార్య బ్యాంకు దగ్గర ఉండటంతో ఆమెను కూడా ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ఇదే సమయంలో మిగతా వారిని కూడా ప్రశ్నించడం జరిగింది.పొదుపు సంఘాల డబ్బులు సరైన సమయంలో కట్టకపోతే వెంటనే బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలి. అయితే ఈ విషయంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహించడంతో… ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది మహిళలు మోసపోవటంతో… 75 లక్షల రూపాయలు పోగొట్టుకోవటంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వాళ్ల సీరియస్ గా తీసుకోవడం జరిగింది. బ్యాంకులో అధికారులపై ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయటం..
వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇదే కుంభకోణంలో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉందని బయటపడటంతో.. బ్యాంకు మేనేజర్ ని ఎమ్మెల్యే కేజీ రెడ్డి గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలో 2019 నుండి ఈ రకంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో బ్యాంకు మేనేజర్ పై అధికారులకు కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మహిళల దగ్గర డబ్బులు వడయించిన వ్యక్తికి.. బ్యాంక్ అధికారులకు సంబంధం ఉందని ఇదంతా పక్కా ప్లాన్ గా జరిగిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి మండిపడ్డారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.