MP Avinash Reddy Shares His Sister Sunitha Real Character
MP Avinash Reddy : 2019 సరిగ్గా ఎన్నికల ప్రచారానికి ముందు మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి ప్రభుత్వం టీడీపీ ఈ హత్య కావాలని వైయస్ జగన్ చేయించారని ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో వైసీపీ వాళ్లు తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేశారు. అయితే ఈ హత్య కేసు విషయంలో వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత న్యాయస్థానాల్లో పోరాడి సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించే దిశగా కేసును ముందుకు నడిపించింది. అయితే ఈ కేసులో మొదటి నుండి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కూడా అయ్యారు.
MP Avinash Reddy Shares His Sister Sunitha Real Character
ఈ క్రమంలో అవినాష్ రెడ్డి పాత్ర పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి కేసు గురించి మీడియా దగ్గర మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ పై నెగిటివ్ కామెంట్లు చేశారు. కేసు విచారణ తప్పు దోవ పట్టించే విధంగా ఉందని అసలు విషయాలు వదిలేసి.. మిగతా విషయాలను పట్టించుకుంటున్నట్లు అవినాష్ రెడ్డి ఆరోపించారు. 2006 నుండి ఓ ముస్లిం మహిళతో ఉండేవారు. 2011వ సంవత్సరంలో ఇస్లాం ప్రకారం ఆయన తన పేరు మార్చుకుని ఆమెను వివాహం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్లకి ఒక బిడ్డ కూడా జన్మించటం జరిగింది. దీంతో
ఆ బిడ్డని వివేకానంద రెడ్డి తన రాజకీయ వారసుడిగా ప్రకటించే అవకాశం ఉందని కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులే హతమార్చినట్లు, ఈ క్రమంలో ఆయన ఉండే ఇంటిలో పత్రాలు కూడా లేకుండా… చేసినట్లు వైయస్ అవినాష్ రెడ్డి మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కేసులో ఎంతకైనా ముందుకెళ్తాను. ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అన్ని వాస్తవాలు బయటకు తీసుకొస్తా… ఇప్పటివరకు మౌనంగా ఉండటానికి కారణం కుటుంబ పరువు. ఈ హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యుల అసలు సూత్రధారులు అంటూ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.