Ys Sharmila : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగవంతంగా జరుగుతుంది. సీబీఐ ఈ కేసులో కొత్తవారిని విచారిస్తూ ఉండటం సంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు జూన్ 30వ తారీకు లోపు కేసు విచారణ మొత్తం కంప్లీట్ చేయాలని మరి కొంత సమయం ఇవ్వడంతో… వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎటువైపు దారితీస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
అసలు ఆస్తుల కోసమే వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది అయితే ముందు.. వైయస్ సునీతనీ చంపి ఉండాల్సింది. ఎందుకంటే వైయస్ వివేకానంద రెడ్డికి ఒకే ఒక కూతురు సునీత. మొదటి నుండి ఆస్తులు మొత్తం ఆమె పేరట క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఆయన పేరిట అరాకురాస్తులు అవి కూడా.. వైయస్ సునీత పిల్లల పేరిట ఆయన రాయటం జరిగింది. వైయస్ వివేకానంద రెడ్డి ప్రజల మనిషి.
ఆయన గురించి మా కంటే ఎక్కువగా పులివెందుల మరియు కడప జిల్లా ప్రజలకి బాగా తెలుసు. ఎవరైనా ఏదైనా సమస్య ఆయన దృష్టికి తీసుకువస్తే… దాన్ని పరిష్కరించే మనస్తత్వం కలిగిన వ్యక్తి. బాధితులను కలెక్టర్ ఆఫీస్ లేదా సంబంధిత కార్యాలయానికి స్వయంగా తీసుకెళ్లి పరిష్కరించే మనిషి వివేకానంద రెడ్డి. అటువంటి వైయస్ వివేకానంద రెడ్డి గురించి కొన్ని మీడియా ఛానల్స్ చాలా అనవసరమైన కథనాలు ప్రసారం చేస్తున్నాయని వ్యక్తిత్వాన్ని దిగజారిస్తున్నాయని వైయస్ షర్మిల మండిపడ్డారు.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.