
mp gorantla madhav comments on chandrababu
Chandrababu : 2024 లో చంద్రబాబు చస్తాడు.. జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారు.. అంటూ వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన ఓ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన తాజాగా వైసీపీ సామాజిక సాధికార యాత్రలో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. చంద్రబాబు మొన్నటి వరకు బస్సు యాత్ర చేశారు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారు అంటూ గోరంట్ల ఎద్దేవా చేశారు.
ఇక.. నారా లోకేష్ గురించి మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడంటూ హేళన చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఆపేసి ఢిల్లీలో తిరుగుతున్నారని అన్నారు. మరోవైపు రాజమండ్రి జైలులోనే చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చంద్రబాబు 2024 లో చస్తారని.. ఆ తర్వాత మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని గోరంట్ల చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని వైసీపీ నేతలు పన్నాగాలు పన్నుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు ఫినిష్.. ఎంత సేపు.. గన్ మెన్స్, జెడ్ కేటగిరి సెక్యూరిటీ తీసేస్తే ఆయన ఫినిష్ అంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా గోరంట్ల కూడా చంద్రబాబుపై డైరెక్టుగా మాట్లాడటంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వీళ్లు మాట్లాడటమే కాదు.. చంద్రబాబుకు ఏదైనా హానీ తలపెట్టినా తలపెడతారు అని చంద్రబాబు కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఏది ఏమైనా.. పబ్లిక్ గా వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే, సీఎం జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.