Categories: NewsTelangana

PM kisan : తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త… ఈసారి 13500 రైతుల ఖాతాల్లోకి ..!

Advertisement
Advertisement

pm kisan : ప్రధాని పీఎం కిసాన్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం 2019 లో ప్రారంభించడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు వ్యవసాయ కార్యక్రమాలను కొనసాగించడం మరియు వారి జీవనోపాధిని మెరుగుపరచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన 17వ విడత కోసం దేశవ్యాప్తంగా రైతులతోపాటు ఏపీ , తెలంగాణ రైతులకు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 16వ విడత డబ్బులు ఫిబ్రవరి 2024లో విడుదల కాగా ఈ పథకం ద్వారా రైతులు ప్రతి 4 నెలలకు ఒకసారి నిధులను పొందుతున్నారు. అలా ప్రతి విడతకు రూ.2000 చొప్పున ఏడాదికి 3 విడతలుగా రూ.6000 రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి.

Advertisement

ఇక పీఎం కిసాన్ డబ్బులు 17వ విడత మే 2024 చివరినాటికి లేదా జూన్ ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన విడుదల కాలేదు. కాని ఇప్పటివరకు పీఎం కిసాన్ 16 విడతలు విడుదలయ్యింది. ఇక 17వ విడత కోసం ఈ కేవైసీ పొందడం అవసరం అని తెలుస్తుంది.కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు సంవత్సరంలో 6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.10,000 అందజేస్తుంది. అలాగే వానాకాలం సీజన్ లో రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15000 అందించనుంది. అంటే సంవత్సరానికి రైతుల ఖాతాలో 21 వేలు జమ కానున్నాయన్నమాట.

Advertisement

PM kisan : తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త… ఈసారి 13500 రైతుల ఖాతాల్లోకి ..!

అయితే పీఎం కిసాన్ నిధులు జూన్ మొదటి వారంలో 2000 జమ అయిన తర్వాత వానాకాలం సీజన్ లో ఎకరానికి 7500 తెలంగాణ రైతుల ఖాతాలో జమ కానున్నాయి.అలా రైతు లకు ఒకేసారి 9500 పెట్టుబడి సాయం కింద , అందనున్నాయి.అయితే రాబోయే విడుదలకు సంబంధించిన సమాచారం కోసం రైతులు పీఎం కిసాన్ నిధి pmkisan.gov.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఇక వాటితో పాటుగా కేవైసీ ద్వారా డబ్బులు జమ కాని రైతులు ఈ విడతలో మొత్తం డబ్బులను పొందే అవకాశం ఉంది. కాబ్బటి ఈ కేవైసీని ఏ రైతులైతే పూర్తి చేశారో వారు మాత్రమే డబ్బును పొందుతారు. అంటే పీఎం కిసాన్ మొత్తం 6000 ఇక వాటితో పాటు రైతు భరోసా 7500 మొత్తాన్ని పొందవచ్చు.అంటే రూ.13,500 రైతుల అకౌంట్లో జమ కానున్నాయి.

Recent Posts

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ…

4 hours ago

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

5 hours ago

Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్

Renu Desai  : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…

6 hours ago

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…

7 hours ago

ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…

8 hours ago

Youth Kidnap : సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన.. ప్రేమించాడని యువకుడికి మూత్రం తాగించి చిత్రహింసలు

Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…

9 hours ago

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ పథకం: రైతుల ఖాతాలో రూ.6,000 జమ ఎప్పుడో తెలుసా?

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…

9 hours ago

CBN warning to YS Jagan : జగన్ కు చంద్రబాబు బిగ్ వార్నింగ్..జాగ్రత్తగా ఉండు , లేదంటే !!

CBN warning to YS Jagan  : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…

10 hours ago