Categories: NewsTelangana

Revanth Reddy : మీటింగ్ లో వాళ్ళపై సీరియస్ అయిన CM రేవంత్..!!

Advertisement
Published by
Advertisement

Revanth Reddy : తెలంగాణ Telangana లో పరిపాలన వేగం పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Cm Revanth reddy నడుం బిగించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పులు రావడం లేదని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ల పనితీరుపై రేవంత్ అసహనంతో ఉన్నారు. సచివాలయంలో కలెక్టర్లతో రోజంతా సుదీర్ఘ సమావేశం నిర్వహించి వారికి గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు ద్వారా అధికారుల పనితీరుపై రహస్య నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఎవరు పని చేస్తున్నారు ఎవరు నిర్లక్ష్యంగా ఉంటున్నారనే పూర్తి సమాచారం తన వద్ద ఉందని ఆయన స్పష్టం చేశారు. పనితీరు మార్చుకోని పక్షంలో పదవి నుంచి తప్పుకోవాలని లేదా సెలవుపై వెళ్లాలని ఇప్పటికే కొందరు అధికారులకు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశం కలెక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

Advertisement

Revanth Reddy : మీటింగ్ లో వాళ్ళపై సీరియస్ అయిన CM రేవంత్..!!

Revanth Reddy : ఫీల్డ్ పరిపాలన దిశగా కొత్త ప్రణాళికలు

ఇకపై ఫైళ్ల పరిపాలన కాదు ఫీల్డ్ పరిపాలన జరగాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలసీ నిర్ణయాల దశ పూర్తయిందని ఇక ప్రజలకు ఫలితాలు కనిపించాల్సిన సమయం వచ్చిందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు. ఈ 99 రోజులు సీఎం నుండి మంత్రులు మరియు అధికారులు అంతా ప్రజల మధ్యే ఉండాలి. గ్రామాలు మరియు పట్టణాల్లో పర్యటించి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని స్వయంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు కేవలం ఏసీ రూములకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో తిరగాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు గుర్తుండిపోయేలా పనులు చేయాలని సూచించారు.

Advertisement

నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల పట్ల రేవంత్ చాలా కఠినంగా వ్యవహరించేలా కనిపిస్తున్నారు. పని చేయలేకపోతే సెలవుపై వెళ్లినా అభ్యంతరం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు అధికారుల్లో కలకలం రేపుతున్నాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను పక్కాగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ మారథాన్ కాన్ఫరెన్స్ జరగబోతోంది. సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏమాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ సమావేశం తెలంగాణ పాలనలో ఒక కీలక మలుపు అవుతుందని అంతా భావిస్తున్నారు. అధికారుల బాధ్యతను గుర్తు చేస్తూనే ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. కొత్త దిశానిర్దేశంతో పరిపాలనలో వేగం పెంచాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ మార్పులు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి.

Advertisement
Siddhu Manchikanti

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Recent Posts

Red Banana : ఎర్రటి అరటి పండు ఎప్పుడైనా తిన్నారా? .. కనబడితే వెంటనే కొనేయండి .. ఎందుకంటే.?

Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…

1 hour ago

Fast Eating : ఫాస్ట్ గా తింటున్నారా? .. ఇక మీ ప్రాణాలు .. బీ కేర్ ఫుల్ ..!

Fast Eating : నేటి వేగవంతమైన జీవనశైలిలో మనుషులు ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ తొందరలో…

3 hours ago

Nails : జాగ్రత్త.. గోళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? .. అయితే మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టే..!

Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్‌ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…

4 hours ago

Pakistan : పైకి బిల్డప్ , తెర వెనక ముష్టి ఎత్తుకుంటూ దొరికిపోయిన పాకిస్తాన్..!

Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…

13 hours ago

Mahila Reservation Bill : లోక్‌సభలో కేంద్రానికి షాక్‌ .. వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్‌సభలో కేంద్ర…

14 hours ago

Iran Usa : యుద్ధం మధ్యలో అసలైన శత్రువు రంగంలోకి దిగాడు .. భారీ ట్విస్ట్

Iran Usa : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ మరియు…

15 hours ago

Vijay Sai Reddy : విజయసాయి రెడ్డి ని బీజేపీలోకి వ‌ద్ద‌న్నారా..?

Vijay Sai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయ…

16 hours ago

Tax Rules Gold : టాక్స్ నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు

Tax Rules Gold : భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం…

18 hours ago

AP Cabinet : ఏపీ మంత్రివర్గ విస్తరణ పై బిగ్ అప్డేట్

AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే మంత్రివర్గ విస్తరణ. ముఖ్యంగా…

19 hours ago

TRS : అన్న వర్సెస్‌ చెల్లి .. టీఆర్ఎస్ టైటిల్ కోసం ఫైట్ .. కానీ ఇక్కడే ఈసీ ​ట్విస్ట్ ..!

TRS : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాత జెండా పేరు చుట్టూ వేడి చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను…

21 hours ago

Ajay Ghosh : అందుకే ఆ రిజెక్ట్‌ చేశా .. ‘సలార్’ సినిమా టీంపై అజయ్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు ..!

Ajay Ghosh : టాలీవుడ్‌లో మరోసారి రెమ్యూనరేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల…

22 hours ago

Cold Water : భోజనం తర్వాత చల్లని నీళ్లు తాగుతున్నారా? .. అయితే ఈ ఆరోగ్యసమస్యలు తప్పవు మరి ..!

Cold Water : వేసవి కాలం మొదలయ్యిందంటే చాలు, చల్లటి నీటి కోసం ప్రతి ఇంటిలో ఫ్రిజ్ తలుపులు ఎక్కువసార్లు…

24 hours ago