Categories: andhra pradeshNews

Mark Shankar : మార్క్ శంక‌ర్‌ని తీసుకొని ఇండియాకి తిరిగొచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ దంప‌తులు..!

Mark Shankar : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో గాయ‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకుని విశాఖపట్నం నుండి సింగపూర్‌కు హుటాహుటిన చేరుకున్నారు.మ‌రోవైపు.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖతో కలిసి సింగపూర్‌కు వెళ్లారు.

Mark Shankar : మార్క్ శంక‌ర్‌ని తీసుకొని ఇండియాకి తిరిగొచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ దంప‌తులు

Mark Shankar ఇండియాకి వచ్చేశారు..

సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు మెరుగైన చికిత్స అందించారు. అయితే.. మార్క్ శంకర్‌కు పెద్దగా ప్రమాదం ఏమీ లేదని, అతడు క్షేమంగానే ఉన్నాడని పవన్ కళ్యాణ్ , చిరంజీవి ఇరువురూ తెలిపారు. ఈ వార్త అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చింది. చిరంజీవి రీసెంట్‌గా త‌న ట్వీట్‌లో మార్క్ శంక‌ర్ ఇంటికి వ‌చ్చేసాడ‌ని కూడా తెలిపారు.

ఇక మార్క్ శంక‌ర్‌ని తీసుకొని ప‌వ‌న్ క‌ళ్యాణ్ దంపతులు ఇండియాకి తిరిగొచ్చేశారు. ఇందుకు సంబంధించిన విజువ‌ల్స్ ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల పాటు మార్క్ శంక‌ర్ విశ్రాంతి తీసుకుంటే తిరిగి కోలుకుంటాడ‌ని చెబుతున్నారు. కాగా రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, తమ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లడం ఆయన తండ్రి ప్రేమను చాటుతోంది.

Recent Posts

Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta  : బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్‌ అయ్యింది. గతంలో టీమిండియా…

1 hour ago

Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు.. వీడియో

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…

2 hours ago

Manchu Vishnu : కన్నప్ప కు నెగిటివ్ ప్రచారం చేస్తే అంతే సంగతి..!

Manchu Vishnu : టాలీవుడ్‌ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…

3 hours ago

Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…

4 hours ago

Team India : టెస్టుల్లో మనోళ్లు ఆడలేరా..? 9 టెస్టుల్లో ఒకేఒక టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా..!

Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…

5 hours ago

RK Roja : తొక్కిపెట్టి నార తీస్తా.. నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ .. రోజా వీడియో..!

RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…

5 hours ago

Wife : వామ్మో శోభనం రోజే భర్తకు చుక్కలు చూపించిన భార్య.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా..!

Wife  : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…

6 hours ago

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…

7 hours ago