Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్.. మధ్యలో టీడీపీ..?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇటీవల కర్ణాటక వెళ్లి అక్కడ సీఎం సిద్ధారామయ్యతో కలిసి రాజకీయాల గురిచి ప్రస్తావించారు. ఐతే వాళ్లిద్దరు ఒకేచోట కలవడం పాలిటిక్స్ లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కర్ణాటక వెళ్లారు. అక్కడ నుంచి కుంకీ ఏనుగులను తీసుకొచ్చే ప్లానింగ్ తో అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. పవన్ కళ్యాణ్ 2014 లో పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ వచ్చారు. కాంగ్రెస్ హఠావో అన్న నినాదంతోనే పాలిటిక్స్ లోకి వచ్చారు.
ఐతే ఇప్పుడు అదే కాంగ్రెస్ పరిపాలిస్తున్న కరణాటక ప్రభుత్వం సపోర్ట్ కోసం వెళ్లారు. సిద్ధారామయ్యతో పవన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐతే ఈ మీటింగ్ కేవలం ఏనుగులను తీసుకు రావడం కోసమే కాదు వెనక మరో పెద్ద ప్లన్ ఉందని టాక్. పవన్ కళ్యాణ్ సిద్ధారామయ్యతో చర్చల వెనక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని టాక్. ఆయన ఎందుకు అంటే ఈమధ్య జగన్ కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వచ్చారని. ఇండియా కూటమికి వైసీపీ సపోర్ట్ ఇచ్చేలా ఉందని అంటున్నారు.
జగన్ ని ఒంటరి చేయాలనే ఆలోచన..
ఐతే జగన్ వైసీపీ తరపున ఇండియా కూటమికి సపోర్ట్ చేసేలా పావులు కదులుతున్నాయి. ఈమధ్య ఇంటియా కూటమి ముఖ్యన్ నేతలతో వైసీపీ అధినేత కలవడం మాట్లాడటం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ ఇండియా కూటమికి దాదాపు సపోర్ట్ ఇస్తున్నట్టుగానే తెలుస్తుంది. బయట పడట్లేదు కానీ ఇటు బీజేపీలో టీడీపీ ఉంది కాబట్టి జగన్ కచ్చితంగా ఇండియా కూటమికి సపోర్ట్ చేయాల్సిందే.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్.. మధ్యలో టీడీపీ..?
ఐతే జగన్ ని ఒంటరి చేసే ఆలోచనలో భాగంగా పవన్ నుంచి అతన్ని ఇండియా కూటమిలో జాయిన్ చేసుకోవద్దు అన్న సమాచారాన్ని అందిస్తున్నారని తెలుస్తుంది. ఐతే చంద్రబాబు చెబితే కాంగ్రెస్ పెద్దలు చేస్తారా అంటే.. టీడీపీ చెప్పిన మాట వింటేనే ఏపీలో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. జగన్ ని ఒంటరిని చేసి పార్టీ నిర్వీర్యం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని టాక్. మొత్తానికి జగన్ ఏమో ఇండియా కూటమికి దగ్గరవ్వాలని చూస్తుంటే బాబు మాత్రం ఆయన ప్లాన్ ని తిప్పికొట్టాలని చూస్తున్నారు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.