Categories: andhra pradeshNews

Ycp Party : వైసీపీలో వారిపై నిర‌స‌న గ‌ళం.. పక్క‌న పెట్టాల్సిందేనంటూ పెద్ద ఎత్తున డిమాండ్..!

Advertisement
Advertisement

Ycp Party : వైసీపీలో ప‌రిస్థితి ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు వరకు జగన్‌కు జై కొట్టిన నాయకులు.. ప్రస్తుతం జగన్ పార్టీలో మేం ఉండలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అధ్యక్షుడి వైఖరి కారణంగా స్థానికంగా కొందరు పార్టీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. మ‌రికొంద‌రు ఆ పార్టీలోని ప్ర‌ముఖుల‌మ‌ని చెప్పుకునే కొంద‌రి వ‌ల్ల ఇబ్బంది ప‌డుతుండగా, వారు ప‌క్క పార్టీల‌వైపు చూస్తున్నారు. ప్రజల్లో వైసీపీపై రోజురోజుకు అభిమానం తగ్గి.. వ్యతిరేకత పెరుగుతోందని.. ఈసమయంలో పార్టీలో ఉంటే రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనతోనే వైసీపీని వీడాలనే నిర్ణయానికి కొందరు నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Ycp Party వారిపై ఆగ్ర‌హం..

వ‌న భోజ‌నాల ఏర్పాటు పేరుతో ప‌లు జిల్లాల్లో ఈ ఆదివారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో వైసీపీ నాయ‌కులు త‌మ గ‌ళం వినిపించారు. వైసీపీలో కొంద‌రు నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని, నేరుగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చూడాల‌నికోరుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతోందో జ‌గ‌న్ ఇప్ప‌టికీ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రో ఒక‌రికి బాధ్య‌త‌లు అప్పగించి ప‌క్క‌కి త‌ప్పుకోవ‌డంతో మా కేడ‌ర్ ఇబ్బంది ప‌డుతుంద‌ని అంటున్నారు. పార్టీలో ఇప్పుడున్న వారిని మార్చాల‌ని అనంత‌పురానికి చెందిన ఓ నాయ‌కుడు డిమాండ్ చేశారు. మెజారిటీ నాయ‌కుల మాట ఇలానే ఉంది. ఇటీవ‌ల జిల్లాల కో ఆర్డినేట‌ర్లుగా.. ఆరుగురికి జ‌గ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మొత్తం ఉమ్మ‌డి 13 జిల్లాల‌కు ఆరుగురిని కో ఆర్డినేట‌ర్లుగా నియ‌మించారు.

Advertisement

Ycp : ఆ పార్టీతో వైసీపీ పొత్తుకు ప్ర‌య‌త్నిస్తుందా.. ఎందుకిలాంటి వినూత్న ఆలోచ‌న‌లు..!

ఇందులో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి, మిధున్‌రెడ్డి వంటివారిని మార్చాల‌ని కోరుతున్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ వంటివారిపై కూడా సొంత నేత‌ల నుంచే అసంతృప్తి ర‌గిలిపోతుండ‌డం ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న వ్య‌వ‌హారంతో పార్టీ మెరుగు ప‌డ‌బోద‌ని మెజారిటీ నాయ‌కులు చెబుతున్నారు. అనేక మంది నాయ‌కులు ఉన్నార‌ని, వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని కూడా కోరుతున్న‌వారు క‌నిపిస్తున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ ఆచి తూచి అడుగులు వేయ‌క‌పోతే రానున్న రోజుల‌లో జ‌గ‌న్ మ‌రిన్ని ఇబ్బందులు ప‌డ‌క త‌ప్ప‌ద‌ని ప‌లువురు చెబుతున్న మాట‌.

Advertisement

Recent Posts

Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…

45 minutes ago

World’s Most Expensive Wood : బంగారం కూడా దీని ముందు దిగదుడుపే.. కేజీ కోటి పైమాటే.. ఈ చెట్టు ముక్క దొరికితే మీ దశ తిరిగినట్టే..!

World's Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన…

2 hours ago

Redmi K100 Review : రెడ్‌మీ నుంచి కొత్త బీస్ట్ ఫోన్.. 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. ఫీచర్స్ చూస్తే మతిపోతుంది..!

Redmi K100 Review : సాధారణంగా రెడ్‌మీ Redmi అంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ అని…

3 hours ago

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త .. ‘రైతు భరోసా’డబ్బులకు లైన్‌క్లియర్ మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. !

Rythu Bharosa : తెలంగాణ Telangana Farmars  రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు…

3 hours ago

Gold, Silver Rate Today, 12 February 2026 : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు ..ఈరోజు పెరిగిన ధర చూస్తే !!

Gold, Silver Rate Today, 12 February 2026 : హైదరాబాద్‌ పసిడి మార్కెట్‌లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు…

4 hours ago

Brahmamudi February 12th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 12 ఎపిసోడ్: రుద్రాణిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అప్పూ.. ఆస్తి కోసం ధాన్యలక్ష్మి గొడవ!

Brahmamudi February 12th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'బ్రహ్మముడి' రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠగా…

5 hours ago

Biryani Leaf Benefits : బిర్యానీ ఆకులు రుచికే కాదు .. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలివే ..!

Biryani Leaf Benefits : మన వంటింట్లో తరచుగా కనిపించే బిర్యానీ ఆకులు (బే లీవ్స్) కేవలం వంటకాలకు సువాసన,…

6 hours ago