Categories: andhra pradeshNews

Vidadala Rajini : కంట్లో నీళ్ళతో .. చిలకలూరిపేటకి రజిని గుడ్ బై ?

Advertisement
Published by
Advertisement

Vidadala Rajini : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మాజీ మంత్రి విడదల రజిని పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 18న అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత, వైసీపీ శ్రేణుల్లో ఒకవైపు ఉత్సాహం కనిపిస్తున్నా, మరోవైపు రజిని రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమెకు ఎదురవుతున్న పరిణామాలు చూస్తుంటే, రజిని అక్కడి నుంచి తప్పుకోబోతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ చంద్రబాబు నాయుడు, లోకేష్ ‘రెడ్ బుక్’ గురించి చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించడం రజిని వర్గంలో గుబులు రేపుతోంది.

Advertisement

Vidadala Rajini : కంట్లో నీళ్ళతో .. చిలకలూరిపేటకి విడదల రజిని గుడ్ బై ?

చిలకలూరిపేటలో రజిని పీఏ మరియు అనుచరులపై పాత కేసులు రీ-ఓపెన్ అవ్వడం, ఐటీడీపీ నేతలు ఆమెపై వరుస ఫిర్యాదులు చేయడం వెనుక పెద్ద రాజకీయ స్కెచ్ ఉన్నట్లు కనిపిస్తోంది. అంబటి రాంబాబు జైలుకు వెళ్ళిన సమయంలో రజిని స్వయంగా రాజమండ్రి వెళ్ళి పరామర్శించినప్పటికీ, ఆమెపై కూడా పీటీ వారెంట్లు జారీ అయ్యే అవకాశం ఉందన్న గాసిప్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ తన తాజా సర్వే నివేదికల ఆధారంగా రజినిని చిలకలూరిపేట నుంచి మార్చి, మరేదైనా ‘సేఫ్ జోన్’ నియోజకవర్గానికి పంపే ఆలోచనలో ఉన్నారని, అందుకే ఆమె తన సొంత నియోజకవర్గానికి దాదాపు గుడ్ బై చెప్పేసినట్లేనని ప్రచారం జరుగుతోంది.

Advertisement

మరోవైపు, రజిని మాత్రం తానేమీ తప్పు చేయలేదని, ‘రెడ్ బుక్’ పేరుతో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధీటుగా బదులిస్తున్నారు. కానీ, అంబటి రాంబాబు విడుదల తర్వాత ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు, లోకేష్ డైరెక్ట్ వార్నింగ్‌లు రజినిని ఇరకాటంలో పడేశాయి. నగరిలో రోజా సైలెంట్ అవ్వడం, అటు వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై కూడా బాబు సీరియస్ అవ్వడం చూస్తుంటే.. వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలందరినీ ఒక ప్లాన్ ప్రకారం ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని అర్థమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చిలకలూరిపేట గడ్డపై రజిని మళ్ళీ పాగా వేస్తారా లేక ఈ ఒత్తిడికి తలొగ్గి నియోజకవర్గాన్ని మార్చేస్తారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది…

Advertisement
Siddhu Manchikanti

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Recent Posts

Ys Jagan : ఇంటర్నల్ స్క్రిప్ట్ మొత్తం లీక్ అయ్యింది.. జగన్ కి సొంత ఎమ్మెల్యే ల షాక్..!

Ys Jagan : ఇటీవల అసెంబ్లీ ఆవరణలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మనసులో…

8 minutes ago

Hey Balwanth Movie Review : సుహాస్.. హే బల్వంత్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Hey Balwanth Movie Review  : టాలీవుడ్‌లో Tollywood ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిల్మ్స్ స్థాయి నుంచి వచ్చి,…

48 minutes ago

Sreemaalika Book : తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది

Sreemaalika Book : హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ…

1 hour ago

Brother Wife : ఎంత‌కు తెగించావురా.. వదినపైనే కన్నేసిన కామాందుడు.. అర్ధరాత్రి యాసిడ్ పట్టుకొని వెళ్లి మ‌రీ..!

Brother Wife : సాధారణంగా అన్న భార్యను తల్లిలా భావించి గౌరవించడం మన సంస్కృతి. అయితే పల్నాడు జిల్లా రొంపిచర్ల…

1 hour ago

Vundavalli Arun Kumar : అడ్డంగా దొరికేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ?

Vundavalli Arun Kumar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  రాజకీయాల్లో మేధావిగా పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్  తీరుపై ఇప్పుడు…

4 hours ago

Anchor Eshwar Sakshi : సాక్షి కి యాంకర్ ఈశ్వర్ రాజీనామా..?

Anchor Eshwar Sakshi  ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ 'సాక్షి'లో సుదీర్ఘ కాలంగా సీనియర్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో ఈశ్వర్…

5 hours ago

Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త .. డీఎస్సీ నోటిఫికేషన్.. జాబ్ క్యాలెండర్ విడుద‌ల‌ ..!

Jobs : రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న…

6 hours ago

Vivo V70 Series 5G : నేడు భారత్‌లో లాంచ్ కానున్న Vivo V70 సిరీస్ 5G .. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే ..!

Vivo V70 Series 5G : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Vivo తన కొత్త V70 సిరీస్ 5Gను ఈరోజు…

7 hours ago

Telangana Farmers : తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Good News to Telangana Farmers : తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సన్న…

8 hours ago

India Vs Pakistan : టీ20 ప్రపంచ కప్ .. మరోసారి భారత్–పాక్ ఢీ .. ?

India Vs Pakistan : టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ మ్యాచ్‌లు ముగియడంతో సూపర్…

9 hours ago

Good News to Farmers : రైతులకు శుభవార్త .. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోనిధులు జమ ..!

Good News to Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని వరుస కీలక నిర్ణయాలను అమలు…

10 hours ago

Vijay Mallya : ఇండియా కి తిరిగి వస్తారా అని అడిగితే ఏమన్నాడో చూడండి..? విజయ్ మాల్యా

Vijay Mallya : వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా…

10 hours ago