Power : గుడ్న్యూస్.. కరెంట్ బిల్లులపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్..!
Power Tariffs : విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు సంకీర్ణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పునరుద్ఘాటించారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వం పదే పదే విద్యుత్ ఛార్జీలను పెంచినప్పటికీ, ఆ పార్టీ నాయకులు ఇప్పుడు అదే అంశంపై నిరసన తెలుపుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని గొట్టిపాటి ఎత్తి చూపారు. వారం క్రితం శాసన మండలిలో చర్చించిన తర్వాత అసెంబ్లీలో మళ్లీ అవే ప్రశ్నలు లేవనెత్తడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Power : గుడ్న్యూస్.. కరెంట్ బిల్లులపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్..!
2022-23 మరియు 2023-24 సంవత్సరాల్లో అధిక విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా వైయస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజలపై రూ.15,000 కోట్ల భారీ ఆర్థిక భారాన్ని మోపిందని గొట్టిపాటి చెప్పారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు విద్యుత్ ఛార్జీలు ఒక్కసారి కూడా పెంచని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ సరఫరా ఉందని, కానీ గత ఐదు సంవత్సరాలుగా నిర్వహణలో లోపం వల్ల ఇంధన రంగం క్షీణించిందన్నారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడంతో సహా వేల కోట్ల నష్టాలు సంభవించాయని ఆయన తెలిపారు. అలాగే టీడీపీ ప్రభుత్వ విజయాలను ఎత్తిచూపుతూ విద్యుత్ ఉత్పత్తి 8 గిగావాట్ల వరకు చేరుకుందని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.