
Ys Jagan : జగన్ ఈజ్ బ్యాక్.. మధుసూధన్ రావు గుర్తు పెట్టుకో అంటూ ఫైర్..!
Ys Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆయన ఈ మధ్య మళ్లీ ప్రజలలోకి వస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగా, అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి.గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే వైసీపీ సభ్యులు సేవ్ డెమోక్రాసీ అంటూ నినాదాలు ప్రారంభించారు. అసెంబ్లీకి వైసీపీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ నల్లకండువాలతో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో “హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ” అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో వస్తోన్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు జగన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ఫ్లకార్డులను లాక్కుని, చింపివేశారు పోలీసులు. దీంతో… జగన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా… “ఇలా ప్రజా ప్రతినిధుల చేతిలో నుంచి ఫ్లకార్డులు లాక్కుని చించే అధికారం ఎవరిచ్చారు” అంటూ పోలీసులపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే సందర్భంలో ఈ సమయంలో వైసీపీ నేతల చేతిలో ఉన్న ఫ్లకార్డులను పోలీసులు చించివేశారంటూ జగన్ ఫైర్ అయ్యారు.
Ys Jagan : జగన్ ఈజ్ బ్యాక్.. మధుసూధన్ రావు గుర్తు పెట్టుకో అంటూ ఫైర్..!
పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సందర్బంలో అక్కడున్న పోలీసు అధికారిని ఉద్దేశించి… “మదుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. ఎల్లకాలం ఇదేమాదిరి ఉండదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం.. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్ధం ఏమిటో తెలుసా?.. అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు.. ప్రజస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరు ఉన్నారు” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. జగన్లో ఈ ఫైర్ కావాలని, గతంలో మాదిరిగా నవ్వుకుంటూ పోతే మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
This website uses cookies.