Ys Sharmila : ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. నా మాటలన్నీ జగన్ కు చేరవేశారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
Ys Sharmila : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారం పై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపించడం తో ఈ వ్యవహారం మరింత ముదిరింది. తాను హైదరాబాద్లో ఉన్న సమయంలోనే తన మొబైల్ సంభాషణలు వింటూ ఆ సమాచారం జగన్కు చేరవేశారనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు.
Ys Sharmila : ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. నా మాటలన్నీ జగన్ కు చేరవేశారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
తన ఫోన్ సంభాషణలను ఎవరు వింటున్నారన్న అనుమానంతోనే తాను అనేకసార్లు వ్యక్తిగత ఫోన్ నంబర్లు మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాక తన ఎవరెవరితో మాట్లాడుతున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు జగన్కు సమాచారం చేరేలా చేయడం వెనుక బీఆర్ఎస్ హయాంలో కీలక పాత్రధారి ప్రభాకర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ట్యాపింగ్ బృందమే ఉందని భావిస్తున్నారు. అంతేకాక తమ మధ్య బంధాన్ని గుర్తించకుండా ఉండేందుకు కోడ్ లాంగ్వేజ్ వాడినట్టు సమాచారం.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కింది. ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రణీత్ రావు, ఇతరులు విచారణకు లోనవుతున్న ఈ కేసులో షర్మిల ఆరోపణలతో కేసుకు కొత్త కోణం వచ్చింది. ఒకవేళ ఆమె ఆరోపణలు నిజమైతే, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించిన ఘోరమైన చర్యగా భావించాల్సి ఉంటుంది. షర్మిలకు మద్దతుగా పలువురు కాంగ్రెస్ నేతలు ముందుకు రావడంతో, ఈ వ్యవహారం ఇప్పుడిప్పుడే పెద్ద దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.