Categories: DevotionalNews

Bhvishya Vani Kala gnanam 2024 : 2024 లో ముగియనున్న కలియుగం.. భవిష్యవాణి లో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు..

Advertisement
Published by
Advertisement

Bhvishya Vani Kala gnanam 2024 : ఇప్పుడు మనం కలియుగం గురించి మనం తెలుసుకుందాం.. కలియుగంలోనే మహాభారత యుద్ధం జరిగింది. మహా అయితే ఎక్కడో కొంచెం అంటే ఒక ఐదు శాతం పుణ్యం కనబడుతుంది. ఎక్కడ చూసినా మనకు పాపమే కనిపిస్తుంది. కలియుగాన్ని వర్ణిస్తూ శ్రీకృష్ణుడు కలియుగంలో రెండు వైపుల నుంచి దోపిడీ చేసే వాళ్ళు ఒక మాట చెప్పి ఇంకేదో చేసేలాంటి వాళ్ళు రాజ్యాలను ప్రతిదీ పాపమే.. ఎప్పుడు ఎవరు చనిపోతారు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరి పేరు మీద ఎంత ఆస్తి ఉంది. ఎవరు చనిపోతే ఆస్తి వస్తుంది అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వెళ్లి సాధువుగా తిరిగి వస్తే బ్రహ్మరథం పడతారు. కానీ అదే సొంత ఇంట్లో నుంచి వెళ్తే మాత్రం ఒప్పుకోరు.. కలియుగంలో ధనవంతుల అబ్బాయిల, అమ్మాయిల పెళ్లిళ్లకు ఇంటి వేడుకలకు చిన్న పెద్ద పండగలకు లక్ష రూపాయలు ఖర్చు పెడతారు. కానీ ఇరుగుపోరుగున ఎవరైనా ఆకలితో దాహంతో ఉంటేమాత్రం అస్సలు పట్టించుకోరు.. మద్యానికి, మాంసాహారానికి, అందానికి, వ్యసనాలకు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. కానీ ఎదుటివారు కన్నీళ్లు తుడవాలని ఆసక్తి మాత్రం అస్సలు చూపించరు. భవిష్యత్తు అసత్యాలు ఆడుతూ ఉంటారు.

Advertisement

అడవుల్లో నివసించేవారు దుంపలు వేర్లు మొదలైన వాటితో జీవిస్తారు. ప్రజలను రక్షించెను బదులుగా పన్నుల పేరుతో ప్రజల సంపదను దోచుకుంటారు. ఈ కాలంలో మనిషి అసలు ఎటువంటి విలువలను పాటించడు. విలువల లేకుండా ఉన్నప్పటికీ కపటత్వాన్ని ప్రదర్శిస్తాడు. మనుషుల్లో కపటత్వం పెరగడం అధర్మం పెరగడం వల్ల వారి ఆయుష్షు తగ్గిపోతూ ఉంటుంది. తీవ్రమైన కలియుగం వచ్చినప్పుడు మానవులు 20 సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు. ఆ సమయంలో ప్రజలు నిదానంగా ఉంటారు. చెడు ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రజలు తమను తాము పండితులుగా భావించుకుంటారు. నక్షత్రాల శాంతి మసకబారుతుంది. మరియు కోడలు తమ అత్తమామలను పనికి పంపుతారు. ప్రజలు వర్తమానాన్ని విశ్వసిస్తారు. గ్రంథాలు చదవని వారు జ్ఞానం అహంకారం మరియు అజ్ఞానులవుతారు. కలియుగ ముగింపులో భారీ మరియు భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. భారీ వర్షం, తుఫాను మరియు తీవ్రమైన వేడి ఉంటుంది. ప్రజలు పంటలను నాశనం చేస్తారు. నీటిని కూడా దొంగిలిస్తారు. దొంగల సొత్తులు దొంగలే దోచుకోవడం మొదలుపెడతారు. దొంగల చే దొంగల నాశనం వలన ప్రజాక్షేమం సిద్ధిస్తుంది. ఈ కాలంలో మానవుని గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మానవుల సగటు వయస్సు 20 సంవత్సరాలు ఉంటుంది.

Advertisement

ఒక మహిళ ఐదు సంవత్సరాల వయసులో గర్భవత అవుతుంది. మనుషుల 16 ఏళ్లలో వృద్ధులై 27లలో చనిపోతారు. మనుషులు చిత్ర విచిత్రమైన రోగాల భార్య పడతారు. పురాణాల ప్రకారం ఈ కలియుగంలో క్రమంగా మతం సత్యం స్వచ్ఛత క్షమాపణ దయ వయస్సు బలం మరియు జ్ఞాపకశక్తి నశిస్తాయని చెప్పబడింది. అంటే మనుషుల వయస్సు కాలం పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. కలిక్కి అవతారం వచ్చే సమయంలో ఆవులు కూడా చిన్నవిగా మారుతాయి. మరియు మేకల వలె తక్కువ పాలిస్తాయి. కలియుగ ముగిశాక ఎక్కడ గడ్డి పెరగని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు చేపలు మరియు మాంసాహారం తింటారు. మరియు గొర్రెలు, మేకల పాలు తాగుతారు. భూమి ఇకపై నీరు మరియు చెట్లు కనిపించిన కాలం వస్తుంది. క్రమంగా ఇవన్నీ అంతరించిపోతాయి. ఆవు పాలు ఇవ్వడం మానేస్తుంది. స్త్రీలు కటోర స్వభావం కలిగి మొండిగా ఉంటారు. మరియు భర్త ఆజ్ఞలను పాటించరు. డబ్బు ఉన్నవాడి వెనకే స్త్రీలు ఉంటారు. మనిషి స్వభావం గాడిదలా ఉంటుంది. మానవుల నాస్తికుల నుండి దొంగలుగా మారినప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరిన కరు దోచుకుంటూ ఉంటారు. బలంగా ఉన్న వారికే రాజ్యం దక్కుతుంది. మానవత్వం నాశనమవుతుంది. సంబంధాలు అంతమవుతాయి.. ఒక సోదరుడు మరొక సోదరుడికి శత్రువు అవుతాడు. జూదం, మద్యం, వ్యభిచారం మరియు హింస మీ మతం ఒక మాటలో చెప్పాలి అంటే కలియుగం మానవాళికి అంతం లాంటిది. మరిన్ని పాపాలు పెరిగి పూర్తిగా మనిషి తుడిచిపెట్టుకుపోతాడు. ప్రకృతి లయ తగ్గుతుంది. మరిన్ని ప్రకృతి విపత్తులు జరుగుతాయి. ఇవన్నీ కూడా కలియుగంలోనే జరుగుతాయి..

Advertisement

Recent Posts

Rajinikanth : రాజకీయాల్లోకి వచ్చుంటే సీఎం అయ్యేవాడిని.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

Rajinikanth :  సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…

10 hours ago

Linguda : లింగుడా ఆకుకూరలో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు.. షుగర్, జాయింట్ పెయిన్‌కు సూపర్ ఫుడ్..!

Linguda  : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…

11 hours ago

Fenugreek Seeds : మెంతులు శరీరంలో వేడి పెంచుతాయా..? తగ్గిస్తాయా..? అసలు నిజం ఇదే!

Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…

15 hours ago

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

2 days ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

4 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

4 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

4 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

4 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

4 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

4 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

4 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

4 days ago