Categories: DevotionalNews

Bhvishya Vani Kala gnanam 2024 : 2024 లో ముగియనున్న కలియుగం.. భవిష్యవాణి లో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు..

Advertisement
Published by
Advertisement

Bhvishya Vani Kala gnanam 2024 : ఇప్పుడు మనం కలియుగం గురించి మనం తెలుసుకుందాం.. కలియుగంలోనే మహాభారత యుద్ధం జరిగింది. మహా అయితే ఎక్కడో కొంచెం అంటే ఒక ఐదు శాతం పుణ్యం కనబడుతుంది. ఎక్కడ చూసినా మనకు పాపమే కనిపిస్తుంది. కలియుగాన్ని వర్ణిస్తూ శ్రీకృష్ణుడు కలియుగంలో రెండు వైపుల నుంచి దోపిడీ చేసే వాళ్ళు ఒక మాట చెప్పి ఇంకేదో చేసేలాంటి వాళ్ళు రాజ్యాలను ప్రతిదీ పాపమే.. ఎప్పుడు ఎవరు చనిపోతారు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరి పేరు మీద ఎంత ఆస్తి ఉంది. ఎవరు చనిపోతే ఆస్తి వస్తుంది అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వెళ్లి సాధువుగా తిరిగి వస్తే బ్రహ్మరథం పడతారు. కానీ అదే సొంత ఇంట్లో నుంచి వెళ్తే మాత్రం ఒప్పుకోరు.. కలియుగంలో ధనవంతుల అబ్బాయిల, అమ్మాయిల పెళ్లిళ్లకు ఇంటి వేడుకలకు చిన్న పెద్ద పండగలకు లక్ష రూపాయలు ఖర్చు పెడతారు. కానీ ఇరుగుపోరుగున ఎవరైనా ఆకలితో దాహంతో ఉంటేమాత్రం అస్సలు పట్టించుకోరు.. మద్యానికి, మాంసాహారానికి, అందానికి, వ్యసనాలకు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. కానీ ఎదుటివారు కన్నీళ్లు తుడవాలని ఆసక్తి మాత్రం అస్సలు చూపించరు. భవిష్యత్తు అసత్యాలు ఆడుతూ ఉంటారు.

Advertisement

అడవుల్లో నివసించేవారు దుంపలు వేర్లు మొదలైన వాటితో జీవిస్తారు. ప్రజలను రక్షించెను బదులుగా పన్నుల పేరుతో ప్రజల సంపదను దోచుకుంటారు. ఈ కాలంలో మనిషి అసలు ఎటువంటి విలువలను పాటించడు. విలువల లేకుండా ఉన్నప్పటికీ కపటత్వాన్ని ప్రదర్శిస్తాడు. మనుషుల్లో కపటత్వం పెరగడం అధర్మం పెరగడం వల్ల వారి ఆయుష్షు తగ్గిపోతూ ఉంటుంది. తీవ్రమైన కలియుగం వచ్చినప్పుడు మానవులు 20 సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు. ఆ సమయంలో ప్రజలు నిదానంగా ఉంటారు. చెడు ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రజలు తమను తాము పండితులుగా భావించుకుంటారు. నక్షత్రాల శాంతి మసకబారుతుంది. మరియు కోడలు తమ అత్తమామలను పనికి పంపుతారు. ప్రజలు వర్తమానాన్ని విశ్వసిస్తారు. గ్రంథాలు చదవని వారు జ్ఞానం అహంకారం మరియు అజ్ఞానులవుతారు. కలియుగ ముగింపులో భారీ మరియు భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. భారీ వర్షం, తుఫాను మరియు తీవ్రమైన వేడి ఉంటుంది. ప్రజలు పంటలను నాశనం చేస్తారు. నీటిని కూడా దొంగిలిస్తారు. దొంగల సొత్తులు దొంగలే దోచుకోవడం మొదలుపెడతారు. దొంగల చే దొంగల నాశనం వలన ప్రజాక్షేమం సిద్ధిస్తుంది. ఈ కాలంలో మానవుని గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మానవుల సగటు వయస్సు 20 సంవత్సరాలు ఉంటుంది.

Advertisement

ఒక మహిళ ఐదు సంవత్సరాల వయసులో గర్భవత అవుతుంది. మనుషుల 16 ఏళ్లలో వృద్ధులై 27లలో చనిపోతారు. మనుషులు చిత్ర విచిత్రమైన రోగాల భార్య పడతారు. పురాణాల ప్రకారం ఈ కలియుగంలో క్రమంగా మతం సత్యం స్వచ్ఛత క్షమాపణ దయ వయస్సు బలం మరియు జ్ఞాపకశక్తి నశిస్తాయని చెప్పబడింది. అంటే మనుషుల వయస్సు కాలం పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. కలిక్కి అవతారం వచ్చే సమయంలో ఆవులు కూడా చిన్నవిగా మారుతాయి. మరియు మేకల వలె తక్కువ పాలిస్తాయి. కలియుగ ముగిశాక ఎక్కడ గడ్డి పెరగని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు చేపలు మరియు మాంసాహారం తింటారు. మరియు గొర్రెలు, మేకల పాలు తాగుతారు. భూమి ఇకపై నీరు మరియు చెట్లు కనిపించిన కాలం వస్తుంది. క్రమంగా ఇవన్నీ అంతరించిపోతాయి. ఆవు పాలు ఇవ్వడం మానేస్తుంది. స్త్రీలు కటోర స్వభావం కలిగి మొండిగా ఉంటారు. మరియు భర్త ఆజ్ఞలను పాటించరు. డబ్బు ఉన్నవాడి వెనకే స్త్రీలు ఉంటారు. మనిషి స్వభావం గాడిదలా ఉంటుంది. మానవుల నాస్తికుల నుండి దొంగలుగా మారినప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరిన కరు దోచుకుంటూ ఉంటారు. బలంగా ఉన్న వారికే రాజ్యం దక్కుతుంది. మానవత్వం నాశనమవుతుంది. సంబంధాలు అంతమవుతాయి.. ఒక సోదరుడు మరొక సోదరుడికి శత్రువు అవుతాడు. జూదం, మద్యం, వ్యభిచారం మరియు హింస మీ మతం ఒక మాటలో చెప్పాలి అంటే కలియుగం మానవాళికి అంతం లాంటిది. మరిన్ని పాపాలు పెరిగి పూర్తిగా మనిషి తుడిచిపెట్టుకుపోతాడు. ప్రకృతి లయ తగ్గుతుంది. మరిన్ని ప్రకృతి విపత్తులు జరుగుతాయి. ఇవన్నీ కూడా కలియుగంలోనే జరుగుతాయి..

Advertisement

Recent Posts

India vs Pakistan T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్ 2026 దాయాదిపై దండయాత్ర.. పాక్‌పై 61 పరుగుల తేడాతో భారత్ జయభేరి

India vs Pakistan T20 World Cup 2026 : కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా Team…

3 hours ago

Keesaragutta : కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు..!

Keesaragutta : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి…

4 hours ago

Ys Jagan : వైఎస్‌ జగన్ ఎఫెక్ట్ గట్టిగా కొట్టింది , టీడీపీ రాజ్యసభ సభ్యుడి అనూహ్య మార్పు..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజ్యసభ సీట్ల చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…

5 hours ago

Anchor Ravi : నా భార్య కాళ్ళు పట్టుకుంటా.. దారుణ నిజం బయటపెట్టిన యాంకర్ రవి

Anchor Ravi : బుల్లితెరపై తనదైన మాటకారి తనంతో ప్రేక్షకులను అలరించే యాంకర్ రవి తాజాగా తన వ్యక్తిగత విషయాల…

6 hours ago

Ambati Mounika : బిగ్ బ్రేకింగ్.. అంబటి కూతురు రాజకీయాల్లోకి , అతిపెద్ద పదవి ప్రకటించిన జగన్..!

Ambati Mounika : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు…

7 hours ago

Thanuja Emmanuel : బిగ్ బాస్ డబ్బులతో ఇమ్మాన్యుయేల్ చేసిన పనికి కంట్లో నీళ్ళతో దండం పెట్టేసిన తనూజ..!

Thanuja Emmanuel : జబర్దస్త్ హాస్యనటుడిగా అందరికీ సుపరిచితుడైన ఇమ్మానుయేల్ తాజాగా తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. బిగ్ బాస్…

8 hours ago

Ys Jagan : జగన్ అరస్ట్ చేస్తారా..? .. బయటపడ్డ 400 కోట్ల స్కాం !

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు…

9 hours ago

Dietary Guidelines : ఆరోగ్యం కోసం కొత్త రూల్స్! ‘డైటరీ గైడ్‌లైన్స్’ ఏం చెబుతున్నాయి? మనం రోజు తినే ఆహారంలో ఏం మార్చుకోవాలి?

Dietary Guidelines  : ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి ఐదేళ్లకు…

10 hours ago