
Bhvishya Vani Kala gnanam 2024 : 2024 లో ముగియనున్న కలియుగం.. భవిష్యవాణి లో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు..
Bhvishya Vani Kala gnanam 2024 : ఇప్పుడు మనం కలియుగం గురించి మనం తెలుసుకుందాం.. కలియుగంలోనే మహాభారత యుద్ధం జరిగింది. మహా అయితే ఎక్కడో కొంచెం అంటే ఒక ఐదు శాతం పుణ్యం కనబడుతుంది. ఎక్కడ చూసినా మనకు పాపమే కనిపిస్తుంది. కలియుగాన్ని వర్ణిస్తూ శ్రీకృష్ణుడు కలియుగంలో రెండు వైపుల నుంచి దోపిడీ చేసే వాళ్ళు ఒక మాట చెప్పి ఇంకేదో చేసేలాంటి వాళ్ళు రాజ్యాలను ప్రతిదీ పాపమే.. ఎప్పుడు ఎవరు చనిపోతారు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరి పేరు మీద ఎంత ఆస్తి ఉంది. ఎవరు చనిపోతే ఆస్తి వస్తుంది అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వెళ్లి సాధువుగా తిరిగి వస్తే బ్రహ్మరథం పడతారు. కానీ అదే సొంత ఇంట్లో నుంచి వెళ్తే మాత్రం ఒప్పుకోరు.. కలియుగంలో ధనవంతుల అబ్బాయిల, అమ్మాయిల పెళ్లిళ్లకు ఇంటి వేడుకలకు చిన్న పెద్ద పండగలకు లక్ష రూపాయలు ఖర్చు పెడతారు. కానీ ఇరుగుపోరుగున ఎవరైనా ఆకలితో దాహంతో ఉంటేమాత్రం అస్సలు పట్టించుకోరు.. మద్యానికి, మాంసాహారానికి, అందానికి, వ్యసనాలకు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. కానీ ఎదుటివారు కన్నీళ్లు తుడవాలని ఆసక్తి మాత్రం అస్సలు చూపించరు. భవిష్యత్తు అసత్యాలు ఆడుతూ ఉంటారు.
అడవుల్లో నివసించేవారు దుంపలు వేర్లు మొదలైన వాటితో జీవిస్తారు. ప్రజలను రక్షించెను బదులుగా పన్నుల పేరుతో ప్రజల సంపదను దోచుకుంటారు. ఈ కాలంలో మనిషి అసలు ఎటువంటి విలువలను పాటించడు. విలువల లేకుండా ఉన్నప్పటికీ కపటత్వాన్ని ప్రదర్శిస్తాడు. మనుషుల్లో కపటత్వం పెరగడం అధర్మం పెరగడం వల్ల వారి ఆయుష్షు తగ్గిపోతూ ఉంటుంది. తీవ్రమైన కలియుగం వచ్చినప్పుడు మానవులు 20 సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు. ఆ సమయంలో ప్రజలు నిదానంగా ఉంటారు. చెడు ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రజలు తమను తాము పండితులుగా భావించుకుంటారు. నక్షత్రాల శాంతి మసకబారుతుంది. మరియు కోడలు తమ అత్తమామలను పనికి పంపుతారు. ప్రజలు వర్తమానాన్ని విశ్వసిస్తారు. గ్రంథాలు చదవని వారు జ్ఞానం అహంకారం మరియు అజ్ఞానులవుతారు. కలియుగ ముగింపులో భారీ మరియు భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. భారీ వర్షం, తుఫాను మరియు తీవ్రమైన వేడి ఉంటుంది. ప్రజలు పంటలను నాశనం చేస్తారు. నీటిని కూడా దొంగిలిస్తారు. దొంగల సొత్తులు దొంగలే దోచుకోవడం మొదలుపెడతారు. దొంగల చే దొంగల నాశనం వలన ప్రజాక్షేమం సిద్ధిస్తుంది. ఈ కాలంలో మానవుని గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మానవుల సగటు వయస్సు 20 సంవత్సరాలు ఉంటుంది.
ఒక మహిళ ఐదు సంవత్సరాల వయసులో గర్భవత అవుతుంది. మనుషుల 16 ఏళ్లలో వృద్ధులై 27లలో చనిపోతారు. మనుషులు చిత్ర విచిత్రమైన రోగాల భార్య పడతారు. పురాణాల ప్రకారం ఈ కలియుగంలో క్రమంగా మతం సత్యం స్వచ్ఛత క్షమాపణ దయ వయస్సు బలం మరియు జ్ఞాపకశక్తి నశిస్తాయని చెప్పబడింది. అంటే మనుషుల వయస్సు కాలం పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. కలిక్కి అవతారం వచ్చే సమయంలో ఆవులు కూడా చిన్నవిగా మారుతాయి. మరియు మేకల వలె తక్కువ పాలిస్తాయి. కలియుగ ముగిశాక ఎక్కడ గడ్డి పెరగని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు చేపలు మరియు మాంసాహారం తింటారు. మరియు గొర్రెలు, మేకల పాలు తాగుతారు. భూమి ఇకపై నీరు మరియు చెట్లు కనిపించిన కాలం వస్తుంది. క్రమంగా ఇవన్నీ అంతరించిపోతాయి. ఆవు పాలు ఇవ్వడం మానేస్తుంది. స్త్రీలు కటోర స్వభావం కలిగి మొండిగా ఉంటారు. మరియు భర్త ఆజ్ఞలను పాటించరు. డబ్బు ఉన్నవాడి వెనకే స్త్రీలు ఉంటారు. మనిషి స్వభావం గాడిదలా ఉంటుంది. మానవుల నాస్తికుల నుండి దొంగలుగా మారినప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరిన కరు దోచుకుంటూ ఉంటారు. బలంగా ఉన్న వారికే రాజ్యం దక్కుతుంది. మానవత్వం నాశనమవుతుంది. సంబంధాలు అంతమవుతాయి.. ఒక సోదరుడు మరొక సోదరుడికి శత్రువు అవుతాడు. జూదం, మద్యం, వ్యభిచారం మరియు హింస మీ మతం ఒక మాటలో చెప్పాలి అంటే కలియుగం మానవాళికి అంతం లాంటిది. మరిన్ని పాపాలు పెరిగి పూర్తిగా మనిషి తుడిచిపెట్టుకుపోతాడు. ప్రకృతి లయ తగ్గుతుంది. మరిన్ని ప్రకృతి విపత్తులు జరుగుతాయి. ఇవన్నీ కూడా కలియుగంలోనే జరుగుతాయి..
Telangana Rythu Bharosa Latest Updates : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి శుభవార్త అందించింది. అన్నదాతలకు అండగా నిలిచేందుకు…
Gold Silver Rate 2nd April 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి మార్కెట్ మళ్లీ…
Karthika Deepam 2 April 2nd 2026 Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న 'కార్తీక…
Ration Cards : ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసి, అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలన్న…
Non Veg Summer : వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. బయట అడుగు పెట్టాలంటేనే…
Chanakya Niti : భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన చెప్పిన నీతులు, సూత్రాలు…
LPG Price Hike 2026 : కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైన ఏప్రిల్ 1వ తేదీనే చమురు కంపెనీలు…
Telangana తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ Contract…
Carmeni Selvam Movie : పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ…
Israel : ఈ ప్రపంచంలో Israel మనిషి తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తాడు. తన దగ్గర ఉన్న సైన్స్ మరియు…
Russia India United States : ఈ మధ్య కాలంలో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అమెరికా మరియు…
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
This website uses cookies.