
Rakhi Festival : ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం చేసి తీరాల్సిందే..!
Rakhi Festival : ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం చేసి తీరాల్సిందే.. మరి రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి. అసలు ఎందుకు పరిహారం చేయాలి. అనే విశేషాలు మనం తెలుసుకుందాం… ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఒక పరిహారం కచ్చితంగా చేసుకోవాలి. ఎందుకు అంటే రాఖీ పౌర్ణిమ ఈసారి అంటే 2023వ సంవత్సరం భద్ర ముహూర్తంలో వచ్చింది. ఈ ముహూర్తంలో రాఖీ కట్టకూడదు. ఒకవేళ మీరు అలా రాఖీ కడితే అతి పెద్ద గండమైతే కనిపిస్తుంది. ఈ రాఖీ పౌర్ణిమ రక్షాబంధనం అంటే సోదరుడు సోదరి అత్యంత పవిత్రంగా వారి యొక్క బంధం కలకాలం నిలవాలని జరుపుకునేటువంటి పండగ. ఇది అన్నకు చెల్లెలు అండగా ఉండాలని చెల్లెలికి అన్నయ్య తోడుగా జీవితాంతం ప్రమాణం చేసుకునే రాఖీ పండుగను జరుపుకుంటారు.
ఆగస్టు 30వ తారీకు శ్రావణ పౌర్ణమి రాత్రి తొమ్మిది గంటల నుండి ఆగస్టు 31 ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఇది ఆగస్టు 31 ఉదయాన్నే ఉషోదయం కాకముందే చేసుకోవాల్సినటువంటి పరిహారం. తల్లి తన కొడుకుల పేర ఈ పరిహారాన్ని చేయాలి. ముందు రోజు రాత్రి మీరు రావి ఆకులను తెచ్చి పెట్టుకోండి. 11 రావి ఆకులను కింద రాలి పడిపోయి ఉన్నటువంటి రావి ఆకులు ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి చక్కగా వాటిని పసుపు నీళ్లతో కడిగి పూజ మందిరంలో ఉంచుకోండి. ఆగస్టు 31 సూర్యోదయం కాకముందే స్నానం చేసి ఈ రావి ఆకుల్ని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించండి. అలా సిద్ధం చేసుకున్న రావి ఆకుల్ని తొమ్మిది పోచలు వేసినటువంటి దారంతో ముడి వేయాలి.
Rakhi Festival : ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం చేసి తీరాల్సిందే..!
అయితే ఈ దారాన్ని కొద్దిగా గంధం కలిపినటువంటి నీటిలో తడపాలి. అలా తడిపి పచ్చగా అయినటువంటి ఆ దారాన్ని ఒక్కొక్క రావి ఆకును ముడి వేసుకుంటూ వెళ్ళాలి. అలా 11 రావి ఆకుల్ని కూడా చక్కగా కట్టాలి. ఈ కడుతున్నంతసేపు ముడులు వేస్తున్నంత సేపు మీకు ఎంతమంది కొడుకులైతే ఉన్నారో వారి పేర్లు తలుచుకుంటూ ముడి వేయాలి. ఇలా వేసిన తర్వాత ఆ రావి ఆకుల తోరణాన్ని పూజలో పెట్టి పూజ చేసుకోవాలి. పూజ అయిపోయిన వెంటనే ఆ రావి ఆకుల తోరణాన్ని మీ ఇంటి సింహద్వారం ఏదైతే ఉందో ఆ సింహద్వారానికి కట్టాలి. ఇలా తోరణంలా కట్టుకున్నంత సేపు కూడా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకుల పేర్లు తలుచుకుంటూ కట్టాలి. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేయాలి. ఈ విధంగా కచ్చితంగా చేయాలి.
అయితే ఈ పద్ధతి అంతా కూడా సూర్యోదయం కాకుండా నే చేయాలి. ఇలా చేసినట్లయితే మీ కొడుకులకు ఎటువంటి హాని, ఇబ్బందులు, గండాలు అనేవి రావు… వారి అభివృద్ధికి మీరు బాటలు వేసిన వారు అవుతారు.
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.