
Garuda Puranam : స్త్రీలకు రుతు చక్రం గురించి గరుడ పురాణం ఏమి వివరిస్తుందో తెలుసా...?
Garuda Puranam : గరుడ పురాణంలో మనుషుల యొక్క మనుగడలో వివిధ విధానాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను వివరించడం జరిగింది. ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడానికి కూడా ఇది కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలుగా అందిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు రుతు చక్రాన్ని శరీరంలో సహజమైన మార్గంగా భావించి ఆరోగ్య పరిరక్షణకు, మానసిక ప్రశాంతతకు అనుగుణంగా ఉండే కొన్ని నియమాలను సూచించింది గరుడ పురాణం.
Garuda Puranam : స్త్రీలకు రుతు చక్రం గురించి గరుడ పురాణం ఏమి వివరిస్తుందో తెలుసా…?
గరుడ పురాణం ప్రకారం మృతు సమయం ఒక సహజమైన ప్రక్రియ. ఇది ప్రతి ఒక్క స్త్రీకి తమ జీవితంలో సహజంగా జరుగుతుంది. ప్రతి నెలసరిలో ఈ రుబు చక్రం క్రమం తప్పకుండా వస్తూనే ఉంటుంది. శరీర చక్రంలో జరిగే ఈ మార్పును అపవిత్రంగా భావించకుండా ప్రకృతి నియమంగా అర్థం చేసుకోవాలి. చక్ర సమయం సంభవించినప్పుడు మహిళలు శారీరకంగా, మానసికంగా ఎక్కువ ఆశ్రమ పడకుంటా ఉండడం అవసరం. వీరు ఈ సమయంలో ఎక్కువ పోషకాహారాలు తీసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి కూడా అవసరమే. దీనివల్ల ఆరోగ్యం పై మంచి ప్రభావం పడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రశాంతంగా ఉండడం ఎంతో అవసరం.
గరుడ పురాణంలో మన హిందూ ధర్మం ప్రకారం, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు మహిళలు రుతు చక్రం సంభవించినప్పుడు దూరంగా ఉండడం ఉత్తమం. ఇంకా, శ్రేయస్కారం. దేవాలయాలను సందర్శించడం, పూజలు నిర్వహించటం అవసరం లేదని సూచించబడింది. ఇలా సూచించుటకు గల కారణం శరీరానికి అవసరమైన విశ్రాంతి అందించడంతోపాటు మానసిక ప్రశాంతతను కూడా కలిగించగలదు. ఈ రుతి చక్ర సమయంలో శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్నానాన్ని రెండు పూటలా ఆచరించాలి. ఋతు చక్రం మొదటి రోజున తల స్నానం చేయాలి. ఈ రుతి చక్రము ఐదు రోజులు వరకు ఉంటుంది. ఈ ఐదు రోజులు మహిళలు విశ్రాంతి తీసుకోవాలి. 5వ రోజు తల స్నానం మరలా చేయాలి. గరుడ పురాణంలో ఈ సమయంలో కొంత ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. కుటుంబ సభ్యుల నుండి కొంతవరకు దూరంగా ఉండడం, శరీరా ఆరోగ్యానికి మంచిదని చెప్పబడింది. ఇంకా పెళ్లయిన వారు భర్తకి లైంగికంగా దూరంగా ఉండాలి. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గే ఎందుకు, మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది.
ఈ సమయంలో అధిక శ్రమ చేయకుండా బలమైన ఆహారం తీసుకుంటూ, దానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. శరీరానికి అధిక శక్తిని కలిగించే పనులను తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. రుతు సమయానికి ముందు, తర్వాత స్త్రీలు కొన్ని ప్రత్యేక వ్రతాలను ఆచరించడం వల్ల శారీరక, మానసిక స్థితి పై అనుకూల ప్రభావం కలుగుతుంది. ఇది ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచటం లో మానసిక శాంతిని పెంచడంలో సహాయపడుతుంది. గరుడ పురాణం ప్రకారం… మృతి సమయము సహజ సమతుల్యతగా భావించి, అపవిత్రంగా కాకుండా జీవన విధానంలో సహజమైన ప్రక్రియలు అర్థం చేసుకోవాలి. ఇది స్త్రీల శరీరంలో జరిగే సహజమైన మార్పుగా గౌరవించాలి.రుతు సమయాన్ని శాపంగా కాకుండా సహజమైన ప్రక్రియగా భావించాలి. గరుడ పురాణం ప్రకారం ఇది శరీరానికి మంచిదైనా ప్రక్రియగా గుర్తించాలి. సమాజంలో దీనిపై మంచి అవగాహన పెంచుకొని సానుకూల దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.