
Pitru Paksha : రేపటి నుంచి 15 రోజులపాటు పొరపాటున ఈ పనులు అస్సలు చేయకండి... నష్టపోతారు...!
Pitru Paksha : సనాతన ధర్మం ప్రకారం పూర్వీకులకు అంకితం చేయబడిన నిర్దిష్ట కాలాన్ని పితృపక్షం అని పిలుస్తారు. ఇక ఈ పితృపక్ష సమయంలో పూర్వీకులను స్మరించుకుంటూ వారికి ఆహారాలను సమర్పిస్తారు. ఇక ఈ పితృపక్షం అనేది దాదాపు 15 రోజులు పాటు ఉంటుంది. ఈ సమయంలో పూర్వీకులు వారి వారసులను కలవడం కోసం భూమి మీదకు వస్తారనేది సనాతన ధర్మంలో ఒక దృఢమైన నమ్మకం. మరి ఈ సమయంలో కొన్ని రకాల తప్పులు చేయడం వలన పితృ దోషం బారిన పడే అవకాశం ఉంటుందట. మరి ఈ సమయంలో చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పితృపక్షం సమయంలో స్నానం, దానం, తర్పణం , తదితర కర్మలు చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని వారి ఆశీర్వాదాలు పొందగలుగుతారని నమ్మకం. అయితే ఈ పితృపక్ష సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరి ముఖ్యంగా మగవారు కొన్ని పనులు చేస్తే పితృ దోష బారిన పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలియక తప్పు చేసిన పూర్వీకుల ఆగ్రహానికి గురికాక తప్పదు. అయితే ఈ పితృపక్ష సమయంలో శుభకార్యాలు చేయడం అనేది అస్సలు మంచిది కాదు. అలాగే పితృపక్ష సమయంలో పురుషులు కొత్త వస్తువులు లేదా కొత్త బట్టలు అస్సలు కొనుగోలు చేయకూడదు. అంతేకాక ఈ సమయంలో కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మద్యం , మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి.
Pitru Paksha : రేపటి నుంచి 15 రోజులపాటు పొరపాటున ఈ పనులు అస్సలు చేయకండి… నష్టపోతారు…!
ఇక ఈ పితృపక్ష సమయంలో పొరపాటున మీరు జుట్టు కత్తిరించుకోకూడదు. అలాగే గడ్డం కూడా చేసుకోరాదు. ఈ విధంగా చేయడం వలన ఆర్థికంగా నష్టపోతారని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు పితృపక్ష సమయంలో కర్మలకు వంట చేసే పాత్రల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు వహించాలి. పొరపాటున కూడా ఇనుప పాత్రలను ఉపయోగించకూడదు. రాగి ఇత్తడి వంటి పాత్రాలను ఉపయోగించాలి. అంతేకాదు పితృపక్ష సమయంలో తయారు చేసే ఆహారంలో ఉల్లిపాయలు వెల్లుల్లి వంటివి చేర్చడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా గృహప్రవేశం, కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటి పనులు పితృపక్ష సమయంలో చేయడం ఏమాత్రం మంచిది కాదు. పితృపక్ష సమయంలో ఎలాంటి శుభకార్యాలు ఇంట్లో జరగకుండా చూసుకోవాలి. పితృదేవులకు ఆగ్రహం తెప్పించే పనులు చేస్తే ఖచ్చితంగా పితృ దోషానికి గురవుతారు. తద్వారా కుటుంబానికి ఆర్థిక నష్టాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు కావున పితృపక్ష సమయంలో ఏవైనా పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా తెలుసుకొని చేయడం మంచిది.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.