First Time In India Talking God Silicon Sai Baba
Sai Baba : ప్రపంచవ్యాప్తంగా రకరకాల వింతలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉత్తర భారత దేశంలో కొన్ని ఇల్లు బీట్లు చేసుకుని కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోపక్క కరోనా మళ్లీ విజృంభిస్తూ ఉంది. రకరకాల వింత వ్యాధులు.. మంచు తుఫాన్ ముంచుకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో విశాఖపట్నంలో సాయిబాబా విగ్రహం భక్తులతో మాట్లాడటం సంచలనం రేపింది. గతంలో పలుచోట్ల కొన్ని దేవత విగ్రహాలు కళ్ళు తెరిచినట్లు వార్తలు రావడం తెలిసిందే.
ఆ సమయంలో తండోపతండాలుగా విగ్రహాలు చూడటానికి జనాలు రావటం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు విశాఖపట్నంలో ఏకంగా సాయిబాబా భక్తులతో మాట్లాడటం వార్త సంచలనం సృష్టించింది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సాయిబాబా విగ్రహం భక్తులు ప్రతిష్టించడం జరిగింది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే భక్తుల ఆడియో మాటలకు నోరు కదుపుతూ, తల ఆడిస్తూ భక్తులను..
First Time In India Talking God Silicon Sai Baba
సాయిబాబా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో భక్తులకు తన సూక్తులు కూడా చెబుతూ ఉన్నాడు. ఈ విగ్రహాన్ని విశాఖనగరంలోని చినగదిలిలో గల సాయిబాబా ఆలయంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా ప్రతిష్టించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సాయిబాబా విగ్రహంలో కళ్ళు కదపటం తల ఆడించటం భక్తులను ఆకట్టుకుంటూ ఉంది. విశాఖపట్నంలో ఈ సాయిబాబా విగ్రహానికి బాబా భక్తులు పోటెత్తుతున్నారు.
AP Health Department : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల…
Karakkya Benefits : కొన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయుర్వేదంలో విశేష…
Zodiac Signs: నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శని గ్రహం. శని దేవుడు న్యాయానికి ప్రతీక. నీతి, నిజాయితీగా…
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
This website uses cookies.