
Garuda Purana : యమలోకంలో పిండాలను తింటూ జీవుడు ప్రయాణించే 16 మహా నగరాలు...!
Garuda Purana : ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు తాను చేసిన పాప పుణ్యాలను మూటగట్టుకొని ఏదో ఒక రోజున తప్పకుండా మరణిస్తాడు. అతను మరణించే సమయంలో వేల కొద్ది తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధతో ఆ జీవుడు మరణిస్తాడు. పాపాత్ములకు అదో మార్గాన ప్రాణాలు పోతాయి. జ్ఞానవంతులు, శీలవంతులు, ఉత్తమ గతిని పొందుతారు. అలా మరణించిన వెంటనే దిగంబరులు కాపూల నలనైన వారు కోపించిన కళ్ళు ఉన్నవారు గోళ్ళనే ఆయుధంగా కలిగి అతి భయంకరంగా ఉండే యమకింకరులు దండపాశధారులై రాగా వారిని చూసిన జీవునికి మూత్రపురిశాలు అప్రయత్నాంగానే విసర్జించబడతాయి. ఆ తరువాత బొటనవేలు ప్రమాణం కలిగిన రూపంలోకి మారిన జీవుడు స్థూల శరీరం విడిచి తన ఇల్లును చూస్తూనే పట్టుబడతాడు. తప్పు చేసిన వారిని రాజభటులు దండించినట్లు ఆ జీవుని యాతన శరీరానికి మెడలో పాసాలు వేసి తీసుకుపోతారు.. వెళ్లేదారిలో చీటికిమాటికి నరక వృత్తాంతాలు చెబుతూ నువ్విప్పుడు వెళ్ళేది నరకానికి అతి త్వరలోనే నిన్ను ఘోర నరకాలలో పడవేస్తామంటూ ఆ యమకింకరులు చెప్పే మాటలకు ఆ జీవుడు భయపడిపోతూ ఉంటాడు.
దానికి తోడు తన బంధువులు చేసే ఆక్రందన ధ్వనులు ఇంకా ఆ జీవునికి వినిపిస్తూనే ఉంటాయి. దారిలో ఆ జీవుడు యమ బటులకు వణుకుతూ తాను చేసిన పాపాలను తలుచుకుంటూ కుక్కల చేత కరవబడుతుంటాడు. అతనికి నడిచే శక్తి లేకున్నా కొరడాలతో యమ బటులు కొట్టడం చేత జీవుడు కాలిన ఇసకపరలోంచి ఎండ వేడిని వడగాలుల చేత బాధింపబడుతూ ఆకలి దప్పుల చేత బడలిక చెందుతూ ఏదోలా నడుస్తూ ఉంటారు. ఇక్కడ నుండి బయలుదేరిన రెండు ముహూర్తముల కాలమునకు యమలోకానికి చేరుకుంటాడు. అక్కడ కూడా జీవునికి నరక బాధలు చూపి చివరికి యముని దర్శింప చేస్తారు. ఆ యముని ఆజ్ఞ మేరకు ముహూర్త కాలంలోనే ఆకాశగమన మార్గంలో తిరిగి భూలోకానికి తీసుకువస్తారు. తిరిగి వచ్చిన ఏం ప్రయోజనం జీవన శరీరంలోకి తిరిగి ప్రవేశించడానికి ఎంత ప్రయత్నించినా యమ బటుల పాషాలకు గట్టిగా తగులుకొని ఉండడం వల్ల అతని శ్రమ అంతా నిష్ఫలమవుతుంది.
Garuda Purana : యమలోకంలో పిండాలను తింటూ జీవుడు ప్రయాణించే 16 మహా నగరాలు…!
ఆకలి దప్పులకు బాగా రోదిస్తాడు. ఆ సమయంలో పుత్రులచే ఇవ్వబడే పిండములే ఆహారము.. పుత్రుడు చేసే దానాలే నరకంలో ఉపశమనం అయినప్పటికీ కూడా నాస్తిక పాపాత్ములకు వీటి వల్ల తృప్తి కలగదు. పుత్రులు ఇచ్చే జలాంజలి శ్రాద్ధం దానాలు వీరికి చేరవు. ఇక పదమూడవ రోజున యమవతుల వెంట మార్గాన జీవుడు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువేగంతో 17 రోజుల వరకు నడిచి 18వ రోజున సౌమ్యాపురం చేరుతారు. ఇక్కడ పుష్ప భద్ర అనే నది ప్రవహిస్తూ ఉంటుంది.అప్పుడు నేను ఎంతటి తప్పు చేశానో ఎంతో పుణ్యం చేస్తే గాని మానవజన్మ లభించదు. అలాంటి నాకు మానవ జన్మ లభించింది. అంత గొప్ప మానవ జన్మ లభించిన నేను ఎటువంటి ధర్మకార్యాలు చేయలేదు. పూజలు చేయలేదు..
School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…
CM Revanth Reddy Uppal : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…
Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Gachibowli : హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్లో నివసిస్తున్న…
Hanuman Nagar Colony Association : ఉప్పల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
This website uses cookies.