Unknown Facts About Tirupati Mystery Story
Tirumala Tirupati Devasthanam : తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిరుపేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమాన్ని 2007 ఫిబ్రవరి 22వ తేదిన ప్రారంభించారు.అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కరోనా కారణం చేత రెండు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. అయితే,కరోనా తగ్గుముఖం పెట్టడం వలన కళ్యాణమస్తు కార్యక్రమాన్నిపున: ప్రారంభిస్తున్నాం అని టిటిడి వారు చెప్పారు. టిటిడీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కళ్యాణమస్తు ప్రారంభించాలని ముహుర్తం ఖరారు చేసారు.దానికి సంబంధించిన వివరాలు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారావు తెలిపారు.
good news Tirumala Tirupati Devasthanam announced marriages opportunities
పెళ్లి చేసుకోవాలనుకునే వారు ముందుగా టిటిడీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అర్హులైన పేదవారు వారీ జిల్లా కలెక్టరేట్,ఆర్టీవో ఆఫీస్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.హస్తా నక్షత్ర యుక్త,సింహలగ్న పుష్కారాంశమున ఉదయం 8గంటల నుంచి 8:17 నిమిషాల మధ్య సాముహిక వివాహాలు జరిపిస్తామని టిటిడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు తెలిపారు.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.