Tirumala Tirupati Devasthanam : తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిరుపేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమాన్ని 2007 ఫిబ్రవరి 22వ తేదిన ప్రారంభించారు.అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కరోనా కారణం చేత రెండు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. అయితే,కరోనా తగ్గుముఖం పెట్టడం వలన కళ్యాణమస్తు కార్యక్రమాన్నిపున: ప్రారంభిస్తున్నాం అని టిటిడి వారు చెప్పారు. టిటిడీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కళ్యాణమస్తు ప్రారంభించాలని ముహుర్తం ఖరారు చేసారు.దానికి సంబంధించిన వివరాలు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారావు తెలిపారు.
పెళ్లి చేసుకోవాలనుకునే వారు ముందుగా టిటిడీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అర్హులైన పేదవారు వారీ జిల్లా కలెక్టరేట్,ఆర్టీవో ఆఫీస్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.హస్తా నక్షత్ర యుక్త,సింహలగ్న పుష్కారాంశమున ఉదయం 8గంటల నుంచి 8:17 నిమిషాల మధ్య సాముహిక వివాహాలు జరిపిస్తామని టిటిడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు తెలిపారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.