
#image_title
Lakshmi Devi : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ప్రజలంతా కూడా ఎన్నో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అంటే వారి యొక్క జీవితంలో నూతన వెలుగులు నిండాలని ఇక మీదైనా ఈ సమస్య అయినా వారి జీవితంలో శుభ ఘడియలు రావాలని ఆర్థికంగా పురోగతి రావాలని వారికున్న కష్టాల నుండి వారికి విముక్తి కలగాలని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా పాత సంవత్సరంలో ఎటువంటి కష్టాలు అయితే అనుభవించారో ఇక నూతన సంవత్సరములు అయినటువంటి కష్టాలు ఉండకూడదని అందరు కూడా నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తెలుగు మాసాల ప్రకారం చూసినట్లయితే గనక మనం ఉగాది నుండి నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఈ కొత్త సంవత్సరంలో జనవరి 1న పంచమి రోజున వరాహి దేవి వ్రతం చేసుకోవచ్చు. ఇంకా పంచమి తిది లో జన్మించిన జాతకులు పుట్టకు పాలు పోయటం వరాహి దేవిని పూజించడం ద్వారా కూడా కార్యసిద్ధి కలుగుతుంది.
అయితే 5రకాల నూనెలను కలగలిపి వరాహి దేవికి దీపం వెలిగిస్తే కనుక సకల సంపదలు కలుగుతాయి.ఈ దీపానికి ఎరుపు రంగు వత్తులు వాడటం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినప్పప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, సెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు. ఇంతటి విశిష్టత ఉంది కాబట్టి సోమవారం రోజు పంచమి రోజు జనవరి 1వ తేదీ వచ్చింది. కాబట్టి ఈ జనవరి ఒకటవ తేదీన స్త్రీలు ధరించి చీర రంగు విషయంలో కూడా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. ఎందుకంటే ఈ రోజున కనుక స్త్రీలు ఈ రంగు చీరలు ధరిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి..భర్తకు ఆ సమస్య అంతా కూడా ఐశ్వర్య యోగం అనేది కనిపిస్తుంది. అంటే మీ భర్త చేస్తున్న పని అది వ్యాపారం కావచ్చు. ఉద్యోగం కావచ్చు.. వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. వారికి ఉన్న ఇబ్బందులు వారి యొక్క వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే స్త్రీలు ధరించాల్సిన రంగు చీర ఏమిటి అంటే.. కనుక ఎరుపు రంగు కావచ్చు.. లేకపోతే నారింజ కావచ్చు.. అంటే ఈ రంగు చీరలు కానీ లేకపోతే దుస్తులను కానీ నూతన సంవత్సరం రోజున జనవరి ఒకటవ తేదీన సోమవారం పంచమి ధరిస్తే మీకు సంవత్సరం అంతా శుభ ఫలితాలు ఉంటాయి.
ముఖ్యంగా నూతన వస్త్రాలను ధరించడమే నూతన సంవత్సరం రోజు ఎంతో ముఖ్యం అంటే నూతన సంవత్సరం అంతా కూడా కొత్త బట్టలు ధరించగలుగుతాం. అంటే అంతగా గణనీయమైన పురోగతి ఆర్థిక అభివృద్ధి అనేది మన యొక్క జీవితంలో ఉంటుంది. కాబట్టి నూతన వస్త్రాలు పసుపు రంగు కానీ లేకపోతే ఎరుపు రంగు కానీ ధరిస్తే శుభ ఫలితాలుగా మారుతాయి. అలాగే సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఆర్థిక పురోగతిని సొంతం చేసుకుంటారు. ఎరుపు రంగు కానీ గాజులు ధరించడం ఈ సమయంలో మీకు శుభకరం. సోమవారం పంచమి తిని రోజు కాబట్టి ఆ రోజున మీరు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీ పూజ మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని నైవేద్యాలతో ఆ భగవంతుని ఆరాధించి ఆ లక్ష్మీదేవి ఫోటో ముందు కూడా దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేస్తే కూడా సకల శుభాలు కలుగుతాయి. అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి..
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…
TG Municipal Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ వేదికగా జరిగిన ఒక ఖరీదైన ఓటమి…
This website uses cookies.