#image_title
Lakshmi Devi : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ప్రజలంతా కూడా ఎన్నో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అంటే వారి యొక్క జీవితంలో నూతన వెలుగులు నిండాలని ఇక మీదైనా ఈ సమస్య అయినా వారి జీవితంలో శుభ ఘడియలు రావాలని ఆర్థికంగా పురోగతి రావాలని వారికున్న కష్టాల నుండి వారికి విముక్తి కలగాలని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా పాత సంవత్సరంలో ఎటువంటి కష్టాలు అయితే అనుభవించారో ఇక నూతన సంవత్సరములు అయినటువంటి కష్టాలు ఉండకూడదని అందరు కూడా నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తెలుగు మాసాల ప్రకారం చూసినట్లయితే గనక మనం ఉగాది నుండి నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఈ కొత్త సంవత్సరంలో జనవరి 1న పంచమి రోజున వరాహి దేవి వ్రతం చేసుకోవచ్చు. ఇంకా పంచమి తిది లో జన్మించిన జాతకులు పుట్టకు పాలు పోయటం వరాహి దేవిని పూజించడం ద్వారా కూడా కార్యసిద్ధి కలుగుతుంది.
అయితే 5రకాల నూనెలను కలగలిపి వరాహి దేవికి దీపం వెలిగిస్తే కనుక సకల సంపదలు కలుగుతాయి.ఈ దీపానికి ఎరుపు రంగు వత్తులు వాడటం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినప్పప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, సెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు. ఇంతటి విశిష్టత ఉంది కాబట్టి సోమవారం రోజు పంచమి రోజు జనవరి 1వ తేదీ వచ్చింది. కాబట్టి ఈ జనవరి ఒకటవ తేదీన స్త్రీలు ధరించి చీర రంగు విషయంలో కూడా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. ఎందుకంటే ఈ రోజున కనుక స్త్రీలు ఈ రంగు చీరలు ధరిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి..భర్తకు ఆ సమస్య అంతా కూడా ఐశ్వర్య యోగం అనేది కనిపిస్తుంది. అంటే మీ భర్త చేస్తున్న పని అది వ్యాపారం కావచ్చు. ఉద్యోగం కావచ్చు.. వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. వారికి ఉన్న ఇబ్బందులు వారి యొక్క వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే స్త్రీలు ధరించాల్సిన రంగు చీర ఏమిటి అంటే.. కనుక ఎరుపు రంగు కావచ్చు.. లేకపోతే నారింజ కావచ్చు.. అంటే ఈ రంగు చీరలు కానీ లేకపోతే దుస్తులను కానీ నూతన సంవత్సరం రోజున జనవరి ఒకటవ తేదీన సోమవారం పంచమి ధరిస్తే మీకు సంవత్సరం అంతా శుభ ఫలితాలు ఉంటాయి.
ముఖ్యంగా నూతన వస్త్రాలను ధరించడమే నూతన సంవత్సరం రోజు ఎంతో ముఖ్యం అంటే నూతన సంవత్సరం అంతా కూడా కొత్త బట్టలు ధరించగలుగుతాం. అంటే అంతగా గణనీయమైన పురోగతి ఆర్థిక అభివృద్ధి అనేది మన యొక్క జీవితంలో ఉంటుంది. కాబట్టి నూతన వస్త్రాలు పసుపు రంగు కానీ లేకపోతే ఎరుపు రంగు కానీ ధరిస్తే శుభ ఫలితాలుగా మారుతాయి. అలాగే సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఆర్థిక పురోగతిని సొంతం చేసుకుంటారు. ఎరుపు రంగు కానీ గాజులు ధరించడం ఈ సమయంలో మీకు శుభకరం. సోమవారం పంచమి తిని రోజు కాబట్టి ఆ రోజున మీరు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీ పూజ మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని నైవేద్యాలతో ఆ భగవంతుని ఆరాధించి ఆ లక్ష్మీదేవి ఫోటో ముందు కూడా దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేస్తే కూడా సకల శుభాలు కలుగుతాయి. అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి..
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.