Lakshmi Devi : ఆదివారం కార్తీక త్రయోదశి రోజున‌ రూపాయి బిళ్ళతో ఇలా చేశారంటే… ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది…!

Advertisement
Advertisement

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ధనాన్ని సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు. అప్పుల బాధలు ఉండకూడదని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆర్థిక సమస్యల వలన ఎంత కష్టపడినా చేతిలో డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎన్నో పూజ లు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్న ఇంట్లో భార్యాభర్తలు గొడవలు ఉన్న మనసు బాగా లేకపోయినా ఈ సమస్య నుంచి బయట పడాలన్న ఆదివారం రోజు ఈ ఒక్క పరిహారం చేసి చూడండి. ఆదివారం రోజు రూపాయి బిళ్ళతో పరిహారాన్ని కనుక చేసినట్లయితే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అమ్మవారికి రూపాయి బిళ్ళలు అంటే ఎంతో ప్రీతీ.

Advertisement

ఎందుకంటే ఆ రూపాయి బిళ్ళలలో కొన్ని గుప్పెడు తీసుకొని వాటిని శబ్దం చేయండి వాటిల్లో నుంచి ఒక మంగళకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కార్తీకమాసంలో ప్రతినిత్యం పూజలు చేస్తూనే ఉంటాము. ఇంట్లో దీపారాధన చేసి శివ కేశవులు ఇద్దరినీ కూడా ఆరాధిస్తూ ఉంటాము. ఉదయం, సాయంత్రం వేళలో దీపాలు పెట్టి ఆ శివకేశవులను ఇద్దరికీ కూడా మనం దీపాలు వెలిగించి మన సమస్యలు తీరిపోవాలని వేడుకొంటూ ఉంటాము. ఇలా పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి క్లాత్ ని తీసుకోవాలి. ఎర్రటి వస్తువులు అంటే లక్ష్మి దేవి కి ఎంతో ఇష్టం. ఒక ఎర్రటి క్లాత్ ని తీసుకొని రాగి ప్లేట్లో ఆ ఎర్రటి క్లాత్ ని వేయాలి. తర్వాత రూపాయి బిళ్ళను పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ రూపాయి బిళ్ళ మీద శ్రీ అని రాసి ఆ రూపాయి బిళ్ళని అలాగే ఎర్రటి గుడ్డలో పెట్టి ఆ గుడ్డతో సహా ముడి వేయాలి.

Advertisement

Lakshmi Devi on This was done with rupee bills on Sunday

ముడివేసేటప్పుడు మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకోని ఇవాళ నాకున్న అన్ని బాధలు పోవాలి అని సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లో ఉన్న గదులు అలాగే వంటగది మొత్తం కూడా ఒకసారి తిరగాలి. తిరిగిన తర్వాత మీరు డబ్బు దాచుకునే ప్లేస్ లో పెట్టాలి. 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత తీసి ఆ ఎర్రిటి క్లాత్ ని ఏదన్నా పారే నీటిలో వేయాలి. ఆ రూపాయి బిళ్ళను కూడా మీరు ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించిన అమ్మవారి గుడిలో హుండీలో వేసేయాలి. మీరు గనక ఇలా చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ ఇంటి నిండా ధనలక్ష్మి కురుస్తుంది లక్ష్మీదేవి ఇంటి మధ్యలో తీష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ పరిహారాన్ని ఆదివారం అందులోను కార్తీక త్రయోదశి చాలా ముఖ్యమైన రోజు. అందుకనే ఆదివారం రోజు ఈ ఒక్క రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేస్తే మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి.

Recent Posts

Amaravati : అమరావతిపై కేంద్రం సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఆ దిశ‌గా అడుగులు..!

Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…

7 hours ago

ChatGPT : కొత్త యూజర్లపై ఓపెన్‌ఏఐ ఫోకస్… ఒక నెల ఫ్రీగా చాట్‌జీపీటీ ప్లస్..!

ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్‌బాట్‌లను ఎక్కువ…

8 hours ago

Toll Free Number : ఉపాధి హామీ కూలీలకు శుభవార్త : కొత్త టోల్ ఫ్రీ సౌకర్యంతో సమస్యలకు తక్షణ పరిష్కారం

Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…

9 hours ago

Ys jagan : వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌ళ్లీ పాద‌యాత్ర‌..!

Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…

10 hours ago

Mega Family : బాబాయ్-అబ్బాయి తెరపై కనిపిస్తారా?.. డైరెక్టర్ ఎవరంటే ?: పవన్–చరణ్ కాంబోపై ఆసక్తికర అప్డేట్

Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…

11 hours ago

USA-Iran: నాపై హత్యాయత్నమే జరిగితే..ఇరాన్‌‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్‌ వార్నింగ్‌

USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…

12 hours ago

MLA Turns Delivery Boy : డెలివరీ బాయ్ అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే..! కారణం ఏంటో తెలుసా ?

MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…

13 hours ago

KBR Park : హైదరాబాద్ నగరవాసులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు !!

KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…

14 hours ago