Home » Devotional » Lord Krishna Said About Eating Meat
Devotional

Lord Krishna : మాంసాహారం, చేపలు తినడం పాపమా, పుణ్యమా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Authored By
aruna
The Telugu News | Updated on: September 19, 2023 7:35 pm
Advertisement

Lord Krishna : మాంసాహారం తినడం పుణ్యమా.. పాపమా.. దీని గురించి ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను.. పూర్తిగా చూసి మీ జ్ఞానాన్ని పెంచుకోండి. శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఒకసారి శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మాంసం పౌష్టికాహారం కూడా అని చెప్పాడు. సామంతులందరూ దీనికి మద్దతు పలికారు. కానీ మగధ ప్రధానమంత్రి మాత్రం మౌనంగా ఉండిపోయాడు. చక్రవర్తి ప్రధాని అడిగాడు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు. మీ అభిప్రాయం ఏమిటి అని అప్పుడు మాంసాహారం అత్యంత చౌకైనా ఆహారం అనే ప్రకటన సరైన నమ్మడం లేదు అన్నాడు. ప్రధాని అయితే ఈ అంశం పేరు రేపు నా అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతాను అని చెప్పి సెలవు తీసుకున్నాడు. అదే రోజు రాత్రి ప్రధానమంత్రి మాంసాహారాన్ని ప్రతిపాదించిన మంత్రి ఇంటికి చేరుకున్నాడు. ఇంత అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన ప్రధాని చూసి అతను కొంచెం భయపడ్డాడు.

Advertisement

మహారాజు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఎవరిదైనా శక్తి శాలి మనిషి యొక్క మాంసం కర్త దొరికితే రాజు ప్రాణాన్ని కాపాడవచ్చని రాజ వైద్యుడు చెప్పాడు. మహారాజు రాజ్యసభకు వచ్చేంతవరకు ఏ సామంత రాజు భవనాన్ని విడిచి వెళ్లకూడదని ప్రధాని సైనికులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధాని తమ అబద్ధాలు చెప్పారని ఆలోచించసాగారు. ప్రతి భూస్వామ్య ప్రభువు మనస్సులో ఈ ఆలోచన నడుస్తుంది. కానీ ఎవరు ఎవరికి ఏమి చెప్పలేదు. అప్పుడు ప్రధాని కోటి బంగారు నాణాలు రాజు ముందు ఉంచాడు. రాజు అడిగాడు. ఈ బంగారు నాణాలు ఎవరి కోసం మరియు అవి ఎక్కడ నుంచి వచ్చాయి. అప్పుడు ప్రధాని రెండు తులాల మాంసానికి ఇంత డబ్బు వసూలు చేశారని అయితే మాంసం మాత్రం లభించలేదని ప్రధాని అన్నారు.

Lord Krishna said about eating meat

Advertisement

కాబట్టి మాంసం ఎంత ఖరీదైందో ఇప్పుడు మీరు ఆలోచించండి అన్నాడు. అప్పుడు రాజుకి మొత్తం విషయం అర్థమైంది. అప్పుడు ఆ రాజు ధాన్యాదానం నుండి గింజలు తీసి తమ దగ్గర పనిచేసే కార్మికులకు ఇవ్వమని ఆజ్ఞాపించారు.. కోటి బంగారు నాణాలను ఈ ప్రయోజనం కోసం మరియు కార్మికుల సంక్షేమం కోసం వివరించారు. అదేవిధంగా పరిమితం కాదు స్వార్థం కోసం ఒక జీవిని చంపడం కూడా అనాగరికత అంటారు. మన జీవితంలోని పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం మన జీవితమంతా మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇటువంటి తప్పులు మనల్ని వదిలిపెట్టవు ఆ శాపం ఈ జన్మలోనే కాదు.. వచ్చే జన్మ వరకు మనల్ని వదలదు. కాబట్టి జీవహింస పాపం.

మరియు మాంసాహారం కూడా పాపం అని చెప్పాడు. భగవంతుడు నుండి ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత వేటగాడు పరిపూర్ణుడయ్యాడు మరియు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. ప్రాణం తీయడంలో కాదు. ప్రాణం ఇవ్వడంలోనే గొప్ప ఉందని తెలుసుకున్నాడు. వేటగాడు భగవంతుని ముందు ముకళిక హస్తాలతో నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరియు తన జీవితాంతం ఎవరిని బాధ పెట్టనని ప్రమాణం చేశాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి