Home » Devotional » The 10 Curses Of The Mahabharata Era Are Still Experienced By People Today
Devotional

Mahabharata : మహాభారత కాలం నాటి 10 శాపాలు.. నేటికీ జనాలు అనుభవిస్తూనే ఉన్నారు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 7, 2024, 4:00 pm
Advertisement

Mahabharata  : శ్రీ జాతికి యజస్థుడు ఇచ్చిన శాపం.. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కుంతీదేవి యువరాజ్ అయిన యుగస్థుడు వచ్చి అసలు విషయాన్ని ఎలా చెప్తుంది. యుజస్ట్ రా కర్ణుడు నీ పెద్దన్నయ్య అని చెప్పేసరికి ఆ మాట విని పాండవులు చాలా బాధపడతారు. ఎందుకంటే సొంత వాళ్ళ చేతిలోనే కర్ణుడు మరణిస్తాడు. అయితే కుంతి ఆ మాట చెప్పకపోయి ఉంటే బాగుండేది. కానీ ఆకలేక సమయం సందర్భం లేకుండా చెప్పేసరికి చేసిన యుద్ధం అయిపోయిందని భావించే చాలా బాధపడ్డాడు. ఆ కోపంలో యజష్టుడుసంపూర్ణ స్త్రీ జాతికి శాపం పెట్టాడు. స్త్రీల నోట్లో చిన్న విషయం కూడా తాగదు.. అని అలా ఆ శాపం ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. అందుకే ఆడవాళ్ళ నోట్లో ఆవగింజ కూడా తాగదు అని మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు. కింద మహా హర్షి శాపానికి గురైన పాండురాజు: ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు అక్కడ అడవిలో ఒక ఆడ జింక మగ జింక సంభోగం చేస్తూ కనిపించాయి. ఈ స్థితిలో వాటిని చూసిన పాండురాజు వాటిపై బాణం విసురుతాడు. దాంతో ఆ జింకల జంట కాస్త మానవ అవతారంలోకి వచ్చేస్తాయి.

Advertisement

Mahabharata  మహాభారత కాలం నాటి 10 శాపాలు..

తీరా చూస్తే వారెవరో కాదు కింద మహర్షి ఆయన భార్య. ఆ బాణాలకు ప్రాణాలు వదులుతూ కింద మహర్షి పాండురాజుకి ఎవరితో అయితే సంభోగం చేస్తావో అప్పుడే చనిపోతావని అన్నారు. అక్కడ అడవిలో ఒక ఆడ జీవి సంభోగం చేస్తున్న సమయంలో మరణించాడు. దశరధునికి శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు ఇచ్చిన శాపం: అంధులైన శ్రవణ కుమారుడి తల్లిదండ్రులను వారిని కావడిలో కూర్చోబెట్టుకుని అన్ని పుణ్యక్షేత్రాలకు తిప్పుతూ ఉంటాడు. అలాంటి ఒక సమయంలో వారికి బాగా దాహం వేసింది. అప్పుడు ఆ కావడిని ఒక చోట నుంచి నీటి కోసం చెరువు దగ్గరకు వెళ్ళాడు. అదే సమయంలో నీరు తాగుతున్న శబ్దం వినిపిస్తోంది. అప్పుడు దశరధుడు కూడా అక్కడికి వేటకి వస్తాడు నీటిని తాగుతున్న శ్రావణ్ కుమారుకి తెలియకుండా బాణం తగులుతుంది. ఇక శ్రవణుడు మరణించడంతో దశరధుడు వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఇలా చెప్తాడు అప్పుడు శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు కూడా నీ కుమారులను మాలాగే విడిపోయి ఉంటావని శాపం ఇస్తారు శ్రీరాముడు వనవాసానికి వెళ్లి తల్లిదండ్రులను వదిలి కొన్ని సంవత్సరాలు ఉంటాడు.ఆ తర్వాత అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ కనిపించిన ఊర్వశి అందాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె కూడా అతన్ని బలిసి వచ్చి పెళ్లి విషయం మాట్లాడుతుంది.

Mahabharata : మహాభారత కాలం నాటి 10 శాపాలు.. నేటికీ జనాలు అనుభవిస్తూనే ఉన్నారు..!

Advertisement

ఆమె మాటలకు అర్చన నాకు నువ్వు తల్లితో సమానం అని చెప్తాడు. నాట్యాచార్యుడు కారణంగా పోతారుఅక్కడ శంకరుడుని ఈజీగా వధిస్తాడు. అలా దేవతలను ఆ రాక్షసుడు బారి నుండి కాపాడుతాడు. అయితే ఈ విషయం తెలిస్తే ఎక్కువగా ఈ సాలిగ్రామాలను పూజిస్తూ ఉంటారు. దాంతో పరీక్షుడికి చాలా కోపం వచ్చేసింది. వెంటనే చచ్చిపోయిన ఒక పామును తీసుకొచ్చి ఆ మహర్షి మెడలో వేస్తాడు. తర్వాత తక్షకుడు నిన్ను కాటు వేస్తాడు నువ్వు చచ్చిపోతావ్ అని చెప్పాడు. చివరికి ఈ ప్రపంచాన్ని జయించడానికి యుద్ధానికి బయలుదేరాడు. అతను భయంకరంగా యుద్ధం చేసాడు చివరికి యుద్ధంలో మరణించాడు. అలా ఆ వంశంలో శ్రీరాముడుని సంహరించాడు. ఎందుకంటే క్షత్రియ వంశంలో పుట్టిన వ్యక్తి మాత్రమే ఇంత భయంకరమైన బాధను భరించగలరు. మహాభారత యుద్ధం లాస్ట్ లో అశ్వద్ధామృతి దాడిలో పాండవ పుత్రులు సహా సైన్యం అంతా విడిచిపెట్టుకుపోతుంది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఒక్కసారి మాత్రమే ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అశ్వద్ధామను శపించి ఓ అశ్వద్ధామ నీవు కలియుగాంతం వరకు ఈ భూమిపై సంచరిస్తూ ఉంటాం. నీ శరీరం నుండి మనుషుల మధ్య జీవించలేం అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటావు అని స్తుతించాడు. ఆ విషయం గురించి ఇది రామాయణం భగవద్గీత సుందరకాండ వంటి గ్రంథాలలో మనకు కనిపించే శాపాలుఇవే..

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి