
Aadhaar Card : సరికొత్త బిల్లుకు పార్లమెంట్ ఆమోదం...ఇకపై జనన మరణాలకు ఆధార్ తప్పనిసరి..!
Aadhaar Card : రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆధార్ కార్డు ధ్రువీకరణను ప్రవేశపెడుతూ జనన మరియు మరణాల చట్టాన్ని సవరించే బిల్లును ఇటీవల పార్లమెంటు ఆమోదించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు అర్ధరాత్రి నుండి ఈ చట్టం అమల్లోకి రానుండగా దేశంలో జనన మరియు మరణాల నమోదు ప్రక్రియలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునున్నట్లు తెలుస్తోంది.అయితే గతం లో జనన మరియు మరణాల నమోదు సమయంలో ఆధార్ కార్డు ధ్రువీకరణ అవసరం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సవరించిన బిల్ రిజిస్ట్రేషన్ లో భాగంగా జనన మరియు మరణాల ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరి చేస్తూ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది.
తద్వారా మరింత పటిష్టమైనఅలాగే విశ్వసనీయమైన డేటా ఆఫీస్ ను నిర్ధారించవచ్చు.అయితే పార్లమెంటు ఆమోదించిన ఈ సవరణ ద్వారా2023 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలు ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలు పొందనన్నారు. ఎందుకంటే జనన నిర్ధారణకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ఆధార్ కార్డుతో వారి యొక్క జనన ధ్రువీకరణ పత్రం , పాఠశాల అడ్మిషన్లు ,డ్రైవింగ్ లైసెన్స్ ,వివాహాలకు నమోదు ,ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలను పొందడం వంటి ప్రక్రియలను సులభతరంగా చేసుకోగలరు.అయితే పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించడానికి ప్రధాన లక్ష్యం జనన మరియు మరణాల కోసం జాతీయ లేదా రాష్ట్రస్థాయి డేటా బేస్ సేకరణను క్రమబద్ధీకరించడం.
Aadhaar Card : సరికొత్త బిల్లుకు పార్లమెంట్ ఆమోదం…ఇకపై జనన మరణాలకు ఆధార్ తప్పనిసరి..!
ఇక ఈ బిల్లులో అవసరమయ్యే మార్పులను చేర్చేందుకు ప్రజాప్రతినిధులు ,వాటాదారులతో చర్చలు జరపడం యొక్క ప్రాముఖ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలియజేశారు. ఈ సంప్రదింపుల కారణంగా ఆందోళనలను పరిష్కరించవచ్చని అలాగే ప్రజలు అనేక రకాల ప్రయోజనాలను పొందెందుకు ఉపయోగపడేలా దీనిని తీసుకురావడం జరుగుతుంది.అయితే ఈ జనన మరియు మరణ నమోదు సవరణ బిల్లును ఆమోదించడం ద్వారా డేటా సమగ్రత పెంపొందించే ఒక ముఖ్యమైన దశను సూచించారు. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు ధృవీకరణతో వివిధ రంగాల మరియు సేవలలో ప్రజలు ప్రయోజనం పొందే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాలనికేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
This website uses cookies.