Aadhaar Card : సరికొత్త బిల్లుకు పార్లమెంట్ ఆమోదం...ఇకపై జనన మరణాలకు ఆధార్ తప్పనిసరి..!
Aadhaar Card : రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆధార్ కార్డు ధ్రువీకరణను ప్రవేశపెడుతూ జనన మరియు మరణాల చట్టాన్ని సవరించే బిల్లును ఇటీవల పార్లమెంటు ఆమోదించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు అర్ధరాత్రి నుండి ఈ చట్టం అమల్లోకి రానుండగా దేశంలో జనన మరియు మరణాల నమోదు ప్రక్రియలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునున్నట్లు తెలుస్తోంది.అయితే గతం లో జనన మరియు మరణాల నమోదు సమయంలో ఆధార్ కార్డు ధ్రువీకరణ అవసరం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సవరించిన బిల్ రిజిస్ట్రేషన్ లో భాగంగా జనన మరియు మరణాల ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరి చేస్తూ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది.
తద్వారా మరింత పటిష్టమైనఅలాగే విశ్వసనీయమైన డేటా ఆఫీస్ ను నిర్ధారించవచ్చు.అయితే పార్లమెంటు ఆమోదించిన ఈ సవరణ ద్వారా2023 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలు ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలు పొందనన్నారు. ఎందుకంటే జనన నిర్ధారణకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ఆధార్ కార్డుతో వారి యొక్క జనన ధ్రువీకరణ పత్రం , పాఠశాల అడ్మిషన్లు ,డ్రైవింగ్ లైసెన్స్ ,వివాహాలకు నమోదు ,ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలను పొందడం వంటి ప్రక్రియలను సులభతరంగా చేసుకోగలరు.అయితే పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించడానికి ప్రధాన లక్ష్యం జనన మరియు మరణాల కోసం జాతీయ లేదా రాష్ట్రస్థాయి డేటా బేస్ సేకరణను క్రమబద్ధీకరించడం.
Aadhaar Card : సరికొత్త బిల్లుకు పార్లమెంట్ ఆమోదం…ఇకపై జనన మరణాలకు ఆధార్ తప్పనిసరి..!
ఇక ఈ బిల్లులో అవసరమయ్యే మార్పులను చేర్చేందుకు ప్రజాప్రతినిధులు ,వాటాదారులతో చర్చలు జరపడం యొక్క ప్రాముఖ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలియజేశారు. ఈ సంప్రదింపుల కారణంగా ఆందోళనలను పరిష్కరించవచ్చని అలాగే ప్రజలు అనేక రకాల ప్రయోజనాలను పొందెందుకు ఉపయోగపడేలా దీనిని తీసుకురావడం జరుగుతుంది.అయితే ఈ జనన మరియు మరణ నమోదు సవరణ బిల్లును ఆమోదించడం ద్వారా డేటా సమగ్రత పెంపొందించే ఒక ముఖ్యమైన దశను సూచించారు. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు ధృవీకరణతో వివిధ రంగాల మరియు సేవలలో ప్రజలు ప్రయోజనం పొందే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాలనికేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్రకటించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…
Women : మహిళలని ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు అనేక పథకాలు తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…
Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…
Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్టడీగా సాగుతుంటాయి. ఆయన సినిమాల్లో స్టార్ హీరోలు,…
Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…
Yoga Asanas : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్కు…
This website uses cookies.