
vitthal rukmini temple
అక్షయ తృతీయ సందర్బంగా సాధారణంగానే చాలా మంది బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆలయాల్లో దేవుళ్లకు ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తుంటారు. ఇక మహారాష్ట్రలోని ఆ ప్రాంతంలో ఉన్న ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. అయితే స్వామి వారు, అమ్మవారిని వేల సంఖ్యలో మామిడి పండ్లతో అలంకరించడం ఆకట్టుకుంటోంది.
vitthal rukmini temple
మహారాష్ట్రలోని పంధార్పూర్లో ఉన్న విఠల-రుక్మిణీ ఆలయంలో అక్షయ తృతీయ సందర్బంగా స్వామి వారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ ఇద్దరినీ భారీ సంఖ్యలో మామిడిపండ్లతో అలంకరించారు. అందుకు గాను మొత్తం 7000 మామిడి పండ్లు అవసరం అయ్యాయి. ఆ ఆలయంలో ఉన్న ఇతర దేవుళ్లు, దేవతల ఆలయాల్లోనూ విగ్రహాలను మామిడి పండ్లతో అలంకరించారు.
అయితే ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతేడాది కూడా అక్షయ తృతీయ సందర్బంగా ఆలయంలో దేవుళ్లు, దేవతలను 3100 మామిడిపండ్లతో అలంకరించారు. ఇక ఇప్పుడు ఆ సంఖ్యను పెంచారు. అయితే అలంకరణను తీసేశాక ఆ మామిడి పండ్లను హాస్పిటళ్లలో కోవిడ్ బాధితులకు అందజేశారు. అలాగే స్వామి వారు, అమ్మవార్లను పుచ్చకాయలు, యాపిల్ పండ్లు, ఇతర పండ్లతోనూ అలంకరించగా, వాటిని తీసేశాక వాటిని కూడా బాధితులకు పంపిణీ చేశారు. కాగా దేవుళ్లను అలా మామిడి పండ్లతో అలంకరించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
Whatsapp : వాట్సాప్ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…
Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…
Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…
Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…
This website uses cookies.