
vitthal rukmini temple
అక్షయ తృతీయ సందర్బంగా సాధారణంగానే చాలా మంది బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆలయాల్లో దేవుళ్లకు ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తుంటారు. ఇక మహారాష్ట్రలోని ఆ ప్రాంతంలో ఉన్న ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. అయితే స్వామి వారు, అమ్మవారిని వేల సంఖ్యలో మామిడి పండ్లతో అలంకరించడం ఆకట్టుకుంటోంది.
vitthal rukmini temple
మహారాష్ట్రలోని పంధార్పూర్లో ఉన్న విఠల-రుక్మిణీ ఆలయంలో అక్షయ తృతీయ సందర్బంగా స్వామి వారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ ఇద్దరినీ భారీ సంఖ్యలో మామిడిపండ్లతో అలంకరించారు. అందుకు గాను మొత్తం 7000 మామిడి పండ్లు అవసరం అయ్యాయి. ఆ ఆలయంలో ఉన్న ఇతర దేవుళ్లు, దేవతల ఆలయాల్లోనూ విగ్రహాలను మామిడి పండ్లతో అలంకరించారు.
అయితే ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతేడాది కూడా అక్షయ తృతీయ సందర్బంగా ఆలయంలో దేవుళ్లు, దేవతలను 3100 మామిడిపండ్లతో అలంకరించారు. ఇక ఇప్పుడు ఆ సంఖ్యను పెంచారు. అయితే అలంకరణను తీసేశాక ఆ మామిడి పండ్లను హాస్పిటళ్లలో కోవిడ్ బాధితులకు అందజేశారు. అలాగే స్వామి వారు, అమ్మవార్లను పుచ్చకాయలు, యాపిల్ పండ్లు, ఇతర పండ్లతోనూ అలంకరించగా, వాటిని తీసేశాక వాటిని కూడా బాధితులకు పంపిణీ చేశారు. కాగా దేవుళ్లను అలా మామిడి పండ్లతో అలంకరించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…
Gold : ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి…
Harsha Veena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హర్ష వీణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్…
RK Roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు…
Prabhas vs Dhurandhar : తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి 2. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్…
Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…
Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో…
IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీస్ ఉన్నతాధికారి వీసీ…
LPG Gas : దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా…
IPL 2026 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ…
Ration Card : కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు…
EPFO : దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఒక ముఖ్యమైన భద్రతా…
This website uses cookies.