Categories: DevotionalNews

ఇంటి పెద్ద మరణిస్తే శివాలయ నిద్ర చేస్తారు.. ఎందుకు?

Advertisement
Advertisement

ఎవరికైనా ఎంతటి వారికైనా, మహాత్ములకైనా, చండాలునికైనా మరణం తప్పదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని కోట్లు సంపాదించిలా… వందేళ్లు తపస్సు చేసినా మృత్యువుని తప్పించుకొని బతకడం ఏ ప్రాణికి సాధ్యం కాదు. అందరూ ఏదో ఒక సమయంలో మరణిస్తారు. అందరూ మరణించాల్సిందే. అయితే పుట్టుక అనేది ఉన్న ఎవరైనా గిట్టి తీరాల్సిందే. అందుకే కర్మ యోగులు, తత్వజ్ఞానులు, మరణాన్ని దేహ ధర్మంగా భావిస్తారు. కానీ అస్సలే దుఃఖించరు. మనిషి గొప్పతనం మనిషి ప్రణాళికాతత్వం, మనిషి ధర్మ బద్ధ జీవితం, మనిషి చేసిన పుణ్యం, మనిషి మరణ దినాల్లోనే తెలుస్తుందంటారు మన పెద్దలు. కుటుంబ సభ్యుల ఆత్మీయతల మధ్య బంధువుల ఆదరణల మధ్య ఇహలోక యాత్రను ముగించుకున్నవాడే ధన్య జీవుడు. పుణ్యమార్తి.

Advertisement

అయితే ఇంటి పెద్ద ఇహ యాత్ర ముగిస్తే… కొన్ని రోజుల వరకూ ఇంటి వారందరూ కకావిక స్థితిని అనుభవించాల్సిందే. యంత్రాంగం నడిపించిన మనిషి దూర లోకాలకు వెళ్లిపోతే సంరాసం సారధ్యం అయోమయమే. రాజులేని రాజ్యంలో సైనికులే అధికారాలు ప్రదర్శిస్తారు. రాచరికాలు వెలగబెట్ట చూస్తారు. కుక్కల్లా కొట్లాడుకుంటారు. ఇంటి పరువును వీధికి లాగుతారు. మమతలను ముక్కలుగా కోసి వాటాలు పంచుకో చూస్తారు. ఇటువంటి స్థితిలో మునశ్శాంతి మరుగైపోయి మనసు చలించి పోతుంది. పోయిన వారితో మనం పోదామనిపిస్తుంది. అభద్రతా భావం హృదయాన్ని కుదించి వేస్తుంది. ఈ సమయంలో మనశ్శాంతి కోసం ఆత్మశక్తి కుదించి వేస్తుంది.

Advertisement

why do all the family members want to sleep in the shiva temple if the elder of the house-dies

శివాలయంలో ఒక్కరోజైనా ఉండి వస్తే ధైర్యం లభిస్తుందని పరిస్థితులన్నీ చక్కబడి ప్రశాంతత దొరుకుతుందని పండితులు చెబుతారు. అందుకే శివాలయంలో దేవుని దగ్గర కూర్చొని ఆలోచించుకుంటే దేనికైనా దేవుడున్నాడులే అనే ధైర్యం వస్తుందట. మన వెనుక ఒకరున్నారనే భావన కల్గుతుందట. అందుకే ఇంటి పెద్ద మరణిస్తే శివాలయ నిద్ర చేయాలని చెబుతుంటారు. ఒకరే వెళ్లి చేయడం కంటే ఓ నలుగురిని వెంట తీసుకెళ్లి నిద్ర చేయడం శుభకరం అని మన వేద పండితులు సూచిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో ఎవరు చనిపోయినా పదకొండో రోజు నాడు శివాలయ నిద్ర చేయడం ఆనవాయితీగా వస్తోంది. కేవలం వ్యక్తి చనిపోయినప్పుడు కాదండోయ్… ఏడాదికి ఒకసారి శివాలయ నిద్ర చేస్తే కూడా చాలా మంచి జరుగుతుందట.

Recent Posts

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ…

6 hours ago

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

7 hours ago

Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్

Renu Desai  : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…

8 hours ago

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…

9 hours ago

ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…

10 hours ago

Youth Kidnap : సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన.. ప్రేమించాడని యువకుడికి మూత్రం తాగించి చిత్రహింసలు

Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…

11 hours ago

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ పథకం: రైతుల ఖాతాలో రూ.6,000 జమ ఎప్పుడో తెలుసా?

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…

11 hours ago

CBN warning to YS Jagan : జగన్ కు చంద్రబాబు బిగ్ వార్నింగ్..జాగ్రత్తగా ఉండు , లేదంటే !!

CBN warning to YS Jagan  : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…

12 hours ago