
Devotional : దేవుని ముందు మనం ఏడవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా.. అసలు దేవుడు ముందు మనం ఎందుకు ఏడవాల్సి వస్తుంది. ఎలాంటి సందర్భాల్లో మనకు భగవంతుని ముందు కూర్చున్నప్పుడు ఏడుపొస్తుంది. ఇక భగవంతుడు ముందు కూర్చొని మన దుఃఖాన్ని తీర్చుకుంటే మన పాపాలు తొలగిపోతాయా ఈ విషయాలన్నీటికి వివరణ మనం ద్వారా తెలుసుకోబోతున్నాం.. చెప్పి పెద్దలు చెప్పినటువంటి నానుడి మాత్రం కొంతవరకే నిజం అది ఏ సందర్భాల్లో పోతుంది. చేసిన పాపం తీసుకొచ్చి భగవంతుడు దగ్గర చెప్పుకుని మనం ఈ పాపాన్ని నేను చేశాను కాబట్టి నువ్వు నా పాపాన్ని క్షమించు అని చెప్పి నాలుగోడల మధ్య కూర్చుని భగవంతుడికి చెప్పుకుంటే ఆ పాపం పోతుందా.. నన్ను క్షమించు అంటే పోతుందా.. చేసిన పాపం పూర్తిగా తొలగిపోవాలి.. అన్న మనం చేయవలసింది ఏంటి అంటే ఎవరి పట్ల అయితే మనం పాపం చేసామో వారి దగ్గరకు వెళ్లి నీ విషయంలో నేను ఇలాంటి తప్పు చేశాను.
నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పాను లేదా నీతో పాటు నేను వ్యాపారం చేస్తూ నీకు నష్టాన్ని కలిగించాను.. లేదా మీ కుటుంబంలో నేను గొడవలు పెట్టాను ఇలా అనేక రకాలైనటువంటి మనం భగవంతుడి దగ్గర కూర్చొని మన యొక్క తప్పులని పాపాలని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలా చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఎవరి పట్ల తప్పు చేసామో వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాలి. మీ పట్ల మేము చేసిన తప్పుది కాబట్టి ఆ తప్పిదానికి నన్ను క్షమించు అని చెప్పి మీరు ఒక పదేళ్ల తర్వాత వెళ్ళి వాళ్ళు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించేసిన తర్వాత అంటే మీరు చేసిన తప్పు వల్ల వారి కుటుంబం ఎన్నో నష్టాలపాలు అయిపోయిన తర్వాత మీరు వెళ్లి మీ పట్ల ఈ తప్పు చేశాము దయచేసి క్షమించండి అని చెప్తే ఏమైనా ఫలితం ఉంటుందా.. ఉండదు.. కాబట్టి పాపాన్ని చేసినప్పుడు లేదా ఎవరి పట్ల అయితే తప్పులు చేసినప్పుడు
మీరు భగవంతుడి దగ్గర కూర్చొని తలుపులు వేసుకొని భగవంతుడా నేను ఈరోజు చేసిన తప్పులన్నీ ఇవి పాపాలన్నీ ఇవి కాబట్టి నువ్వు నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఆయనకు చెప్పుకుంటూ దుఃఖాన్ని పొందుకొస్తున్నటువంటి కేవలం మీ మానసిక భారం అనేది తగ్గుతుంది ఉన్నటువంటి భారం లో భారం ఏదైతే ఉందో అది కాస్త తగ్గి స్వార్థం కలుగుతుంది. భగవంతుడు మీరు చెప్పిన మాటలు విని అయ్యో ఇలా చేసావా ఎందుకంటే మనకున్నటువంటి ధర్మాల ప్రకారం చేసిన ప్రతి తప్పుకి కచ్చితంగా శిక్షా అనుభవించి తీరాల్సిందే.. అలాంటి అవసరం లేనప్పుడు ఆ గ్రంధం అనేది రాయటం కానీ ఏ తప్పుకు ఏ శిక్ష అనేది చెప్పడం గాని జరగదు కదా అలా జరిగింది అంటే ఇక అప్పుడు కచ్చితంగా మన తప్పులు పాపాలు అనేవి క్షమించబడతాయి. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. అనే నానుడిని తప్పు మీద తప్పు చేస్తే భగవంతుడు అని చెప్పి గరుడ పురాణంలో పేర్కొన్నారు..
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
This website uses cookies.