
Devotional : దేవుని ముందు మనం ఏడవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా.. అసలు దేవుడు ముందు మనం ఎందుకు ఏడవాల్సి వస్తుంది. ఎలాంటి సందర్భాల్లో మనకు భగవంతుని ముందు కూర్చున్నప్పుడు ఏడుపొస్తుంది. ఇక భగవంతుడు ముందు కూర్చొని మన దుఃఖాన్ని తీర్చుకుంటే మన పాపాలు తొలగిపోతాయా ఈ విషయాలన్నీటికి వివరణ మనం ద్వారా తెలుసుకోబోతున్నాం.. చెప్పి పెద్దలు చెప్పినటువంటి నానుడి మాత్రం కొంతవరకే నిజం అది ఏ సందర్భాల్లో పోతుంది. చేసిన పాపం తీసుకొచ్చి భగవంతుడు దగ్గర చెప్పుకుని మనం ఈ పాపాన్ని నేను చేశాను కాబట్టి నువ్వు నా పాపాన్ని క్షమించు అని చెప్పి నాలుగోడల మధ్య కూర్చుని భగవంతుడికి చెప్పుకుంటే ఆ పాపం పోతుందా.. నన్ను క్షమించు అంటే పోతుందా.. చేసిన పాపం పూర్తిగా తొలగిపోవాలి.. అన్న మనం చేయవలసింది ఏంటి అంటే ఎవరి పట్ల అయితే మనం పాపం చేసామో వారి దగ్గరకు వెళ్లి నీ విషయంలో నేను ఇలాంటి తప్పు చేశాను.
నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పాను లేదా నీతో పాటు నేను వ్యాపారం చేస్తూ నీకు నష్టాన్ని కలిగించాను.. లేదా మీ కుటుంబంలో నేను గొడవలు పెట్టాను ఇలా అనేక రకాలైనటువంటి మనం భగవంతుడి దగ్గర కూర్చొని మన యొక్క తప్పులని పాపాలని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలా చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఎవరి పట్ల తప్పు చేసామో వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాలి. మీ పట్ల మేము చేసిన తప్పుది కాబట్టి ఆ తప్పిదానికి నన్ను క్షమించు అని చెప్పి మీరు ఒక పదేళ్ల తర్వాత వెళ్ళి వాళ్ళు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించేసిన తర్వాత అంటే మీరు చేసిన తప్పు వల్ల వారి కుటుంబం ఎన్నో నష్టాలపాలు అయిపోయిన తర్వాత మీరు వెళ్లి మీ పట్ల ఈ తప్పు చేశాము దయచేసి క్షమించండి అని చెప్తే ఏమైనా ఫలితం ఉంటుందా.. ఉండదు.. కాబట్టి పాపాన్ని చేసినప్పుడు లేదా ఎవరి పట్ల అయితే తప్పులు చేసినప్పుడు
మీరు భగవంతుడి దగ్గర కూర్చొని తలుపులు వేసుకొని భగవంతుడా నేను ఈరోజు చేసిన తప్పులన్నీ ఇవి పాపాలన్నీ ఇవి కాబట్టి నువ్వు నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఆయనకు చెప్పుకుంటూ దుఃఖాన్ని పొందుకొస్తున్నటువంటి కేవలం మీ మానసిక భారం అనేది తగ్గుతుంది ఉన్నటువంటి భారం లో భారం ఏదైతే ఉందో అది కాస్త తగ్గి స్వార్థం కలుగుతుంది. భగవంతుడు మీరు చెప్పిన మాటలు విని అయ్యో ఇలా చేసావా ఎందుకంటే మనకున్నటువంటి ధర్మాల ప్రకారం చేసిన ప్రతి తప్పుకి కచ్చితంగా శిక్షా అనుభవించి తీరాల్సిందే.. అలాంటి అవసరం లేనప్పుడు ఆ గ్రంధం అనేది రాయటం కానీ ఏ తప్పుకు ఏ శిక్ష అనేది చెప్పడం గాని జరగదు కదా అలా జరిగింది అంటే ఇక అప్పుడు కచ్చితంగా మన తప్పులు పాపాలు అనేవి క్షమించబడతాయి. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. అనే నానుడిని తప్పు మీద తప్పు చేస్తే భగవంతుడు అని చెప్పి గరుడ పురాణంలో పేర్కొన్నారు..
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.