
Devotional : దేవుని ముందు మనం ఏడవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా.. అసలు దేవుడు ముందు మనం ఎందుకు ఏడవాల్సి వస్తుంది. ఎలాంటి సందర్భాల్లో మనకు భగవంతుని ముందు కూర్చున్నప్పుడు ఏడుపొస్తుంది. ఇక భగవంతుడు ముందు కూర్చొని మన దుఃఖాన్ని తీర్చుకుంటే మన పాపాలు తొలగిపోతాయా ఈ విషయాలన్నీటికి వివరణ మనం ద్వారా తెలుసుకోబోతున్నాం.. చెప్పి పెద్దలు చెప్పినటువంటి నానుడి మాత్రం కొంతవరకే నిజం అది ఏ సందర్భాల్లో పోతుంది. చేసిన పాపం తీసుకొచ్చి భగవంతుడు దగ్గర చెప్పుకుని మనం ఈ పాపాన్ని నేను చేశాను కాబట్టి నువ్వు నా పాపాన్ని క్షమించు అని చెప్పి నాలుగోడల మధ్య కూర్చుని భగవంతుడికి చెప్పుకుంటే ఆ పాపం పోతుందా.. నన్ను క్షమించు అంటే పోతుందా.. చేసిన పాపం పూర్తిగా తొలగిపోవాలి.. అన్న మనం చేయవలసింది ఏంటి అంటే ఎవరి పట్ల అయితే మనం పాపం చేసామో వారి దగ్గరకు వెళ్లి నీ విషయంలో నేను ఇలాంటి తప్పు చేశాను.
నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పాను లేదా నీతో పాటు నేను వ్యాపారం చేస్తూ నీకు నష్టాన్ని కలిగించాను.. లేదా మీ కుటుంబంలో నేను గొడవలు పెట్టాను ఇలా అనేక రకాలైనటువంటి మనం భగవంతుడి దగ్గర కూర్చొని మన యొక్క తప్పులని పాపాలని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలా చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఎవరి పట్ల తప్పు చేసామో వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాలి. మీ పట్ల మేము చేసిన తప్పుది కాబట్టి ఆ తప్పిదానికి నన్ను క్షమించు అని చెప్పి మీరు ఒక పదేళ్ల తర్వాత వెళ్ళి వాళ్ళు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించేసిన తర్వాత అంటే మీరు చేసిన తప్పు వల్ల వారి కుటుంబం ఎన్నో నష్టాలపాలు అయిపోయిన తర్వాత మీరు వెళ్లి మీ పట్ల ఈ తప్పు చేశాము దయచేసి క్షమించండి అని చెప్తే ఏమైనా ఫలితం ఉంటుందా.. ఉండదు.. కాబట్టి పాపాన్ని చేసినప్పుడు లేదా ఎవరి పట్ల అయితే తప్పులు చేసినప్పుడు
మీరు భగవంతుడి దగ్గర కూర్చొని తలుపులు వేసుకొని భగవంతుడా నేను ఈరోజు చేసిన తప్పులన్నీ ఇవి పాపాలన్నీ ఇవి కాబట్టి నువ్వు నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఆయనకు చెప్పుకుంటూ దుఃఖాన్ని పొందుకొస్తున్నటువంటి కేవలం మీ మానసిక భారం అనేది తగ్గుతుంది ఉన్నటువంటి భారం లో భారం ఏదైతే ఉందో అది కాస్త తగ్గి స్వార్థం కలుగుతుంది. భగవంతుడు మీరు చెప్పిన మాటలు విని అయ్యో ఇలా చేసావా ఎందుకంటే మనకున్నటువంటి ధర్మాల ప్రకారం చేసిన ప్రతి తప్పుకి కచ్చితంగా శిక్షా అనుభవించి తీరాల్సిందే.. అలాంటి అవసరం లేనప్పుడు ఆ గ్రంధం అనేది రాయటం కానీ ఏ తప్పుకు ఏ శిక్ష అనేది చెప్పడం గాని జరగదు కదా అలా జరిగింది అంటే ఇక అప్పుడు కచ్చితంగా మన తప్పులు పాపాలు అనేవి క్షమించబడతాయి. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. అనే నానుడిని తప్పు మీద తప్పు చేస్తే భగవంతుడు అని చెప్పి గరుడ పురాణంలో పేర్కొన్నారు..
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.