case registered against prabhas and om raut on adipurush movie
Adipurush : ప్రస్తుతం దేశమంతా ఒకే సినిమా గురించి చర్చిస్తోంది. అదే ఆదిపురుష్. నిజానికి ఆదిపురుష్ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ.. ఎప్పుడైతే సినిమా టీజర్ ను రిలీజ్ చేశారో అప్పటి నుంచి సినిమాపై ఉన్న అంచనాలు కాస్త తగ్గిపోయాయి. అసలు ఇదేం యానిమేషన్. కార్టూన్ షోలా ఉంది టీజర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ టీజర్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. మీమ్స్ వచ్చాయి. అయితే.. ఆదిపురుష్ సినిమా త్రీడీ స్క్రీన్ల కోసం తీసిందని.. సాధారణ స్క్రీన్ మీద చూస్తే అలాగే ఉంటుందని మూవీ యూనిట్ చెప్పిన విషయం తెలిసిందే.
అందుకే.. కొన్ని చోట్ల త్రీడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి మరీ ఆదిపురుష్ టీజర్ ను చూపించారు. అయితే.. త్రీడీలో చూస్తే టీజర్ బాగానే ఉన్నప్పటికీ.. సినిమాలోని గెటప్స్ మాత్రం మారవు కదా. అవి అలాగే ఉంటాయి కదా. ముఖ్యంగా ఆ సినిమాలోని రాముడు, హనుమంతుడు, రావణుడి గెటప్స్ పై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వ వాదులు, ఇతర సంస్థలు ఆ సినిమాపై పలు రకాల అభ్యంతరాలు తెలిపారు. కేసులు కూడా నమోదు చేశారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ కోర్టులోనూ ఆదిపురుష్ మూవీ టీమ్ పై కేసు నమోదు అయింది. జాన్పూర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశుతోష్ సింగ్..
case registered against prabhas and om raut on adipurush movie
ఆదిపురుష్ టీమ్ తో పాటు, ప్రభాస్, ఓం రౌత్ లపై కేసు నమోదు చేశారట. హిమన్షు శ్రీవాస్తవ అనే అడ్వకేట్ కేసు నమోదు చేశారట. దీంతో వాళ్ల మీద కేసులు వేసినట్టు తెలుస్తోంది. సినిమాలోని ఏ ఒక్కరి పాత్ర కూడా సరిగ్గా లేదని అంటున్నారు. దీంతో సినిమాలో అందరి గెటప్స్ ను మార్చుతారా? లేక వీఎఫ్ఎక్స్ ను కూడా మార్చుతారా అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియట్లేదదు. కానీ.. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా మీద పూర్తిగా నెగెటివ్ టాక్ నడుస్తుండటంతో మూవీ యూనిట్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదట. చివరకు సినిమా టీమ్ పై కేసులు కూడా నమోదు కావడంతో మూవీ యూనిట్ సినిమా విడుదలపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.