Categories: EntertainmentNews

Bigg Boss 8 Telugu : మ‌ణికంఠ‌పై హ‌రితేజ చెప్పిన హ‌ర‌క‌థ‌.. తెగ మురిసిపోయి ఏం చేశాడంటే..!

Advertisement
Advertisement

Bigg Boss 8 Telugu : వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ త‌ర్వాత బిగ్ బాస్ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌ల‌తో పాటు కంటెస్టెంట్స్ చేసే సంద‌డి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంది. అయితే షోలో కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు కూడా చోటు చేసుకున్నాయి. విష్ణుప్రియ గంగవ్వతో మాట్లాడుతూ తన ఫ్యామిలీ ఇబ్బందుల గురించి షాకింగ్ విషయం బయటపెట్టింది. విష్ణు ప్రియని గంగవ్వ.. మీ నాన్న ఎక్కడ ఉంటాడు.. ఎం చేస్తుంటాడు.. మీకు అండగా ఉండడా అని ప్రశ్నించింది. దీనికి విష్ణుప్రియ బదులిస్తూ నాన్న ఊర్లో ఉంటారు. మా అమ్మకి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్ప‌డంతో గంగ‌వ్వ క‌న్నీళ్లు పెట్టుకుంది.. ఇక తనతో ఎందుకు మాట్లాడడం లేదని ప్రేరణను విష్ణు అడిగారు.

Advertisement

Bigg Boss 8 Telugu గంగ‌వ్వ కన్నీరు..

దీంతో మాట్లాడేందుకు ఏముంది అని ప్రేరణ అన్నారు. ఎమోషనల్ అయినా తన వద్దకు రాలేదని విష్ణును ప్రేరణ నిలదీశారు. పృథ్వి రివేంజ్ కోసం చేస్తున్నారని అందరికీ అర్థమైందని ప్రేరణ అన్నారు. పృథ్వి నామినేషన్లలో ఉండేందుకు, బయటికి వెళ్లేందుకు కూడా అర్హుడని ప్రేరణ అన్నారు. తమ క్లాన్‍లో ఐకమత్యం లేదని అన్నారు. ఇక ఈ వారం తాను సేవ్ అయితే బంగారు ముక్కు పుడక ఇస్తానని గంగవ్వతో మణికంఠ చెప్పారు. హరితేజ బంగారు వడ్డాణం అడిగితే.. బేగంబజార్‌కు వెళ్లి ఇస్తానని అన్నారు. రోహిణి అడిగితే.. లిప్‍స్టిక్, ముద్దు ఇస్తానని మణి చెప్పారు. తులం బంగారం కావాలని గంగవ్వ అడిగారు. మొత్తంగా హౌస్‍లో ఉండే ప్రతీ వారానికి అర తులం బంగారం ఇస్తానని గంగవ్వకు మణి మాట ఇచ్చారు.

Advertisement

Bigg Boss 8 Telugu : మ‌ణికంఠ‌పై హ‌రితేజ చెప్పిన హ‌ర‌క‌థ‌.. తెగ మురిసిపోయి ఏం చేశాడంటే..!

2050వ సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంటుందో కంటెస్టెంట్లకు కథ చెప్పారు బిగ్‍బాస్. ఆ తర్వాత ఆ సంవత్సరంలో ఉన్నామనుకోవాలని చెప్పారు. రాయల్ టీమ్‍ను ఓవర్ స్మార్ట్ ఫోన్స్ టీమ్‍గా బిగ్‍బాగ్ చెప్పారు. ఓజీ క్లాన్ సభ్యులను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా నియమించారు. ఓవర్ స్మార్ట్ ఫోన్ల చార్జింగ్ అయిపోతుందని, అయితే బ్యాటరీ అయిపోయి చనిపోకుండా వారు చూసుకోవాలని బిగ్‍బాస్ చెప్పారు. చార్జింగ్ గేమ్‍లో కంటెస్టెంట్లు కిందామీదా పడ్డారు. ఇలా రెండు క్లాన్‍ల మధ్య హోరాహోరీగా ఆట సాగింది. నబీల్‍ వెనుక నుంచి సైలెంట్‍గా వచ్చి చార్జింగ్ పెట్టుకున్నారు అవినాశ్. చార్జింగ్ కోసం ఓవర్ స్మార్ట్ చార్జర్ మణికంఠను కాకాపట్టారు హరితేజ. హౌస్‍లో మణికంఠ జర్నీ గురించి హరికథ పాడారు హరితేజ. ఈ హరికథతో మణిని ఇంప్రెస్ చేశారు. దీన్ని మణి బాగా ఎంజాయ్ చేశారు. దీంతో తన వైర్‌తో హరితేజకు ఒక నిమిషం చార్జింగ్ ఇచ్చారు మణి. హరితేజ బ్యాటరీ పెరిగింది. టాస్క్ విషయంలో మణికంఠ మోసం చేయడానికి ఎవరు తట్టుకోలేకపోతున్నారు.

Advertisement

Recent Posts

Viral News : వావి వరసలు మరచి ఇంత నీచానికి పాల్పడతారా ? ఇది చదివితే ఛీ అనకుండ ఉండలేరు !!

Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…

28 minutes ago

Vijay – Rashmika : విజయ్ – రష్మిక పెళ్లి వీడియోపై భారీ డీల్.. ఓటీటీలకు జంట నిర్ణయం చర్చనీయాంశం ..!

Vijay - Rashmika : టాలీవుడ్‌లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…

1 hour ago

Ys Jagan : డిల్లీ పీఠం దద్దరిల్లే లా YCP సంచలన నిర్ణయం , వైఎస్ జ‌గ‌న్‌ కోసం ఏపీ కి డిల్లీ పెద్దలు..!

Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp Ys Jagan అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  భద్రత విషయంలో…

2 hours ago

Jani Master : నాకు ఈ పిల్ల దొరికింది కన్నీళ్లు పెట్టించిన జాని మాస్టర్..!

Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన ప్రముఖ…

3 hours ago

Ambati Rambabu : కొండంత సింపతీ.. అంబటి రాంబాబుకి బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చిన చంద్రబాబు..!

Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…

4 hours ago

Ration cards : బిగ్‌ బ్రేకింగ్ న్యూస్ .. రేషన్ కార్డులపై శుభవార్త తెలిపిన ప్రభుత్వం…!

Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…

5 hours ago

Driving Licence : హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఈ మార్పులు తప్పనిసరి .. లేకపోతే ఇబ్బందులే..!

Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…

6 hours ago

Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…

7 hours ago