Naga Chaitanya: సినీ ఇండస్ట్రీలో యాక్టర్లు ఎంత త్వరగా ప్రేమలో పెడి పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే త్వరగా వివాహ బంధానికి బ్రేక్ వేస్తున్నారు. ఇలాంటివి ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అయితే టాలీవడ్ ఇండస్ట్రీలో మోస్ రొమాంటిక్ కపుల్గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య జంట వివాహమైన నాలుగేండ్లకే విడిపోయారు. దీంతో మొదట వారి ఫ్యాన్స్ షాకయ్యారు. అయితే విడిపోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్న టైంలోనే సమంత తన పేరులోంచి అక్కినేనిని తొలగించింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
తర్వాత అఫిషియల్ గానే అందరికీ తెలిసిపోయింది. వీరి విడిపోయి చాలా రోజులు అవుతున్నా… ఇండస్ట్రీలో మాత్రం వీరి గురించి ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది. అసలు వారు ఎందుకు విడిపోయారో ఇప్పటికి స్పష్టమైన సమాధానం లేదు. ఎవరికి నచ్చినది వారు ఊహించేసుకుని అదే అందుకు కారణమని ప్రచారం చేస్తున్నారు. అయితే పిల్లలను కనడానికి సమంత ఒప్పుకోలేదని, సరోగసి వైపు ఆసక్తి చూపడంతోనే సామ్, చై విడిపోయారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే వీరిద్దరు విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు.
ఒక వైపు చై తన ఫ్యామిలీ పార్టీ్ల్లో పాల్గొంటూ కెరీర్ పై దృష్టి పెడుతున్నాడు. మరో వైపు చేతినిండా మూవీ ఆఫర్స్ తో సమంత సైతం బిజీ బిజీగా గడుపుతోంది. కొన్ని రోజులు మూవీస్ కు బ్రేక్ ఇచ్చి ఎంజాయ్ చేసేందుకు ట్రిప్స్కు సైతం వెళ్లి వచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రేమమ్ మూవీలో కలిసి నటించిన నాగచైతన్య, శృతిహాసన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. 2013 నుంచి వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో వీరి ప్రేమ పెళ్లి వరకు చేరుకోలేదు. ప్రస్తుతం బంగార్రాజు మూవీలో నాగచైతన్య బిజిగా ఉన్నాడు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.