
intinti gruhalakshmi Kasthuri shares her real life facts
intinti gruhalakshmi Kasthuri : సెలబ్రిటీలు చాలా మంది జీవితాలు పైకి చాలా హుందాగా కనిపిస్తాయి. కాని వారి జీవితాలలో చాలా కష్టాలు ఉంటాయి. పలు సందర్బాలలో వాటి గురించి చెబుతూ ఉంటారు. బుల్లితెర ప్రేక్షకులకు కస్తూరీ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గృహలక్ష్మీ సీరియల్ తులసిగా ఫ్యామిలీ ఆడియన్స్కు సుపరిచితురాలు. సమాజంలో జరుగుతున్న ఘటనలపై ఎప్పటికప్పుడు తనదైన శైలీలో స్పందిస్తుంటుంది కస్తూరీ శంకర్. స్వతహాగా లాయర్ అయిన కస్తూరీ సామాన్య ప్రజల నుంచి పొలిటికల్, సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలపై స్పందిస్తుంటుంది.
ఆ మధ్య తన పిల్లల ఆరోగ్యం, ఆస్పత్రిలో ఉన్న క్షణాల గురించి కస్తూరీ చెప్పి అందరినీ ఏడిపించేసింది. ఇక తాజాగా తన తండ్రి గురించి చెబుతూ అందరినీ కదిలించింది. ఇస్మార్ట్ జోడి షోలో వచ్చిన కస్తూరీ తన తండ్రి చివరి క్షణాలను తలుచుకుంది. మా నాన్న గుర్తుకు వచ్చారండి.. చివరి క్షణాల్లో ఆయన ఒకటే అడిగారు. ఆకలి వేస్తుందిరా అని అన్నాడు. ఆయనకు పార్కిన్ సన్ అనే వ్యాధి వచ్చింది. మెదడు చెప్పే పనులను చేతులు, కాళ్లు ఇలా వినవు. ఆయనకు ఆకలి వేసినా కూడా తినడానికి చేతులు రావు, గొంతు కూడా కదలదు. ఆయన ఆకలిని చివరి వరకు కూడా తీర్చలేకపోయాం.. ఆయన వెళ్లిపోయారు అంటూ కస్తూరీ కంటతడి పెట్టేసింది.
intinti gruhalakshmi Kasthuri shares her real life facts
కస్తూరీ శంకర్ ఈ మధ్య పరంపర అనే వెబ్ సిరీస్లో నటించింది. అందులో కాస్త బోల్డ్ పాత్రను పోషించింది. ఇక సీజన్ 2లోనూ కస్తూరీ ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. కాగా, సినీ రాజకీయ క్రీడా విభాగాలపై ఎక్కువ పట్టు ఉన్న కస్తూరీ ప్రతీ అంశం మీద సుధీర్ఘంగా విశ్లేషణ ఇస్తుంటుంది. అనాలిసిస్ చేయడంలో కస్తూరికి ఎక్స్ పీరియన్స్ఉంది. ఆమె స్వతాహాగా న్యాయవాది. అలా సమాజంలోని సమస్యలపైనా స్పందిస్తూ ఉంటుంది. ప్రభుత్వాలపై కూడా పలుమార్లు ఆమె సెటైర్స్ వేసింది. ఏది ఏమైన ఆమె చెప్పిన విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.