Jr NTR : మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఇతరులకు రౌరవం ఇవ్వాలి. అయితే కొంతమంది తమ స్థాయి పెరిగ్గానే కొందరిని తక్కువ స్థాయిలో చూస్తారు. కానీ తానెంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఎన్టీఆర్ మాత్రం మరోసారి తన మంచి మనసుని చాటుకున్నాడు. మహిళ పట్ల అతనికి ఉన్న గౌరవం ఏంటో మరోసారి చూపించాడు. కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమంలో దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డ్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ వేడుకలో సెటరాఫ్ ఎట్రాక్షన్ గా ఎన్టీఆర్ నిలిచారు. అయితే వేదిక మీద తారక్ చేసిన ఒక పని అందరిని ఆశ్చర్యపరచింది. వర్షం కారణం గా తాము కూర్చోవాల్సిన కుర్చీలు కొద్దిగా తడిచాయి. ఆ టైం లో పునీత్ భార్య అశ్విని కుర్చీని.. ఇన్ ఫోసిస్ చైర్ పర్సన్ సుధామూర్తి చెయిర్ లను వారు కూర్చోవడానికి ముందు టిష్యూ తో తుడిచి తన మంచి తనం చూపించాడు తారక్.
ముఖ్యంగా మహిళ పట్ల ఆయన చూపించిన ఈ రెస్పెక్ట్ పై కన్నడ ప్రేక్షకులు తారక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్.టి.ఆర్ తో పాటుగా కర్ణాటక రాజోత్సవ్ వేడుకల్లో సూపర్ స్టార్ రజినికాంత్ కూడా పాల్గొన్నారు. పునీత్ ఫ్యాన్స్ అయితే ఎన్.టి.ఆర్ ని ప్రశంసిస్తూ స్పెషల్ కామెంట్స్ చేస్తున్నారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.