Mahesh Babu Mother: సూపర్ స్టార్ మహేశ్ బాబు అమ్మగారు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.ఆమె మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మహేశ్ బాబు పిల్లలు కూడా నానమ్మ మీద ఉన్న ప్రేమను తమ కన్నీళ్ల రూపంలో తెలియజేశారు. సితార తండ్రి ఓడిలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన కూతురిని ఓదార్చేందుకు మహేశ్ ఎంతోగానో ప్రయత్నించారు.
మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.దీంతో ఆమెను నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. దాదాపు నెల రోజుల పాటు ఆమె చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కాస్త కుదుటపడింది ఇంటికి తీసుకెళ్లవచ్చని వైద్యులు చెప్పడంతో ఆమె ఇంటికి తీసుకొచ్చారు. ఏమైందో తెలియదు ఇంటికి తీసుకొచ్చాక మరోసారి ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు కూడా ఇక చేసేది ఏమిలేదని చేతులు ఎత్తేశారు. మూడు నుంచి నాలుగు రోజులు అనే సంకేతాలు ఇచ్చారు. దీంతో మహేశ్ కుటుంబం మొత్తం తన చివరి రోజుల్లో పక్కనే ఉండి దైర్యం చెప్పారట..
మహేశ్ బాబుకు తన తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమె చేతి కాఫీ తాగకుండా ఎప్పుడూ సినిమాలకు వెళ్లరని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్స్ కూడా ఆమె కోసం క్యాన్సిల్ చేసుకుని తన తల్లికోసం ప్రార్థించాడట..కానీ దేవుడు కరుణించలేదు. సెప్టెంబర్ 28 ఉదయం ఇందిరాదేవి మరణించినట్టు వైద్యులు చెప్పడంతో అటు మహేశ్ బాబు, తన తండ్రి కృష్ణ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదే నెలలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు మరణించడంతో ఇండస్ట్రీ దు:ఖ సాగరంలో మునిగిపోయింది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.