Nagarjuna tweet on Nagachaitanya and samantha matter
Nagarjuna : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, సమంత డైవోర్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన సంగతి అందరికీ విదితమే. అయితే, తాజాగా ఈ డైవోర్స్ గురించి నాగచైతన్య తండ్రి నాగార్జున స్పందించినట్లు సోషల్ మీడియాలో, మీడియాలో కొన్ని వార్తలు ప్రసారమవుతున్నాయి. కాగా, అవన్నీ తప్పుడు వార్తలని పేర్కొన్నాడు. చెత్త వార్తలు రాయొద్దని నాగార్జున రిక్వెస్ట్ చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా నాగార్జున ట్వీట్ చేశాడు. నాగచైతన్య, సమంత డైవోర్స్ నాగార్జున ఓ చానల్తో మాట్లాడినట్లు వార్తలు ప్రసారమయ్యాయి. ఆ వార్తల ప్రకారం.. సమంతనే మొదట నాగాచైతన్యని డైవోర్స్ అడిగిందని, ఈ విషయం నాగార్జునకు నాగచైతన్య చెప్పాడని సమాచారం.
ఈ క్రమంలోనే ఈ విషయం చెప్పే క్రమంలో నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీ గురించి తన తండ్రి గురించి ఆలోచించాడని వార్తలు ప్రసారం చేస్తున్నారు. అయితే, ఇలా ప్రసారమవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నాగార్జున క్లారిటీనిచ్చాడు.తాను నాగచైతన్య, సమంత డైవోర్స్ గురించి ఎటువంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదని, కానీ, కొందరూ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న వార్తలో నిజం లేదని నాగార్జున క్లారిటీనిచ్చారు. ఈ క్రమంలోనే తాను మీడియా ప్రతినిధులకు తప్పుడు వార్తలు రాయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నానని నాగార్జున కోరారు. రూమర్స్ను వార్తలుగా ప్రచారం చేయొద్దని పేర్కొన్నారు.
Nagarjuna tweet on Nagachaitanya and samantha matte
గివ్ న్యూస్ నాట్ రూమర్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను నాగార్జున ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సమంతపైన తప్పుడు ప్రచారం జరినపుడు మాట్లాడని మీరు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే నాగచైతన్య, సమంత ఇద్దరూ కూడా డైవోర్స్ తర్వాత ఎవరి ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నారు. తండ్రీ తనయులు నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా విడుదలై దూసుకుపోతున్నది.
Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
This website uses cookies.